Bank Jobs: పంజాబ్ & సింధ్ బ్యాంక్లో 1000 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు.. గ్రాడ్యుయేట్స్కు బంపర్ అవకాశం
- పంజాబ్ & సింధ్ బ్యాంక్లో 1000 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు
- ఏప్రిల్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు
- తెలంగాణలో 30 పోస్టులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ & సింధ్ బ్యాంక్ లో 1000 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకానికి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు PSB అధికారిక వెబ్సైట్, punjabandsindbank.co.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. తెలంగాణలో 30 పోస్టులు భర్తీకానున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.
అభ్యర్థులు ఒక్క స్టేట్ ఖాళీకి మాత్రమే దరఖాస్తు చేయాలి. ఖాళీలు provisional (మారవచ్చు). SC/ST/OBC/EWS/PwBD రిజర్వేషన్ ఉంది.
అభ్యర్థులు ఏదైనా డిసిప్లిన్లో గ్రాడ్యుయేషన్ (గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి) పూర్తి చేసి ఉండాలి.
స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా రీజనల్ రూరల్ బ్యాంక్లో అధికారిగా కనీసం 18 నెలలు బ్రాంచ్ అనుభవం (పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనుభవం కావాలి) కలిగి ఉండాలి.
వయస్సు (01.03.2026 నాటికి). 20 నుండి 30 సంవత్సరాలు (02.03.1996 నుండి 01.03.2006 మధ్య జన్మించినవారు)
వయస్సు రిలాక్సేషన్: SC/ST – 5 సంవత్సరాలు, OBC – 3 సంవత్సరాలు, PwBD – 10 సంవత్సరాలు, ఎక్స్-సర్విస్మెన్ & ఇతరులకు నిబంధనల ప్రకారం
Also Read
- Toxic Work Culture: వాష్రూమ్కి వెళ్లిన టైమ్ కూడా కౌంట్ చేశాడు..మేనేజర్ మైండ్సెట్పై ఉద్యోగి ఆవేదన
- UPSC Recruitment: అలెర్ట్..అలెర్ట్.. UPSC నుంచి జాబ్ నోటిఫికేషన్..!
- APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
- Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
మంచి క్రెడిట్ హిస్టరీ (CIBIL స్కోర్ కనీసం 650 ఉండాలి), భారతీయ పౌరులు లేదా నెపాల్/భూటాన్ సబ్జెక్టులు. ఆన్ లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం JMGS-I.. రూ. 48,480 – 85,920 ఉంటుంది. Probation పిరియడ్ 6 నెలలు. 3 సంవత్సరాల సర్వీస్ బాండ్ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన అభ్యర్థులు రూ.850 (అదనంగా పన్నులు, పేమెంట్ గేట్వే ఛార్జీలు) చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వర్గాలకు చెందిన అభ్యర్థులు రూ.100 (అదనంగా పన్నులు మరియు పేమెంట్ గేట్వే ఛార్జీలు) చెల్లించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
-
SS Rajamouli: ఎవరూ ఊహించని హీరోతో దర్శకధీరుడు రాజమౌళి కొత్త సినిమా..
-
ICC: కీలక నిర్ణయం తీసుకున్న ఐసీసీ.. టీ20, వన్డే ప్రపంచకప్ ఫార్మాట్లలో పలు మార్పులు..
-
Dharmasthala Case: ధర్మస్థల కేసులో కీలక పరిణామం.. కోర్టుకు 7000 పేజీల నివేదిక..
-
Ketan Agarwal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతులెత్తేసిన పోలీసులు!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!