Afghan-Pak War: ఆఫ్ఘాన్ ముందు పాకిస్తాన్ సరెండర్.. 48 గంటల కాల్పుల విరమణ..
- ఆఫ్ఘాన్ ముందు పాకిస్తాన్ సరెండర్..
- రెండు దేశాల మధ్య 48 గంటల పాటు ‘‘కాల్పుల విరమణ’’..
- ఆరు నెలల్లో రెండు సార్లు సరెండర్ అయిన పాక్..
- సౌదీ, ఖతార్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afghan-Pak War: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ల మధ్య గత కొన్ని రోజులుగా తీవ్ర ఉద్రికత కొనసాగుతోంది. రెండు దేశాలు సరిహద్దుల వద్ద తీవ్రమైన కాల్పులు జరిపాయి. ఈ దాడుల్లో ఇరు వైపుల పదుల సంఖ్యలో సైనికులు మరణించారు. ఇదిలా ఉంటే, రెండు దేశాల మధ్య 48 గంటల పాటు ‘‘కాల్పుల విరమణ’’ ఒప్పందం కుదిరింది. ఆఫ్ఘాన్ దాడులు తట్టుకోలేక, పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించింది. సౌదీ అరేబియా, ఖతార్ దేశాలను రెండు దేశాల మధ్య మిడియేషన్ చేయాలని, ఆఫ్ఘాన్ దాడులు ఆపేలా చేయాలని పాకిస్తాన్ కోరింది. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి 48 గంటల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ పాటించేందుకు రెండు దేశాలు అంగీకరించినట్లు తెలుస్తోంది.
Read Also: Maoist Surrender: మావోల ‘‘లొంగు’’బాట.. రేపు ఛత్తీస్గఢ్ సీఎం ముందు ఆశన్న సరెండర్..
Also Read
- Pakistan: మరింత శక్తివంతంగా అసిమ్ మునీర్.. కీలక చట్టానికి పాకిస్తాన్ ఆమోదం..
- France: ఫ్రాన్స్లో కండోమ్ల కలకలం.. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలని సలహా..
- Giorgia Meloni: 3% ఓట్ల పార్టీ నుంచి ప్రధాని వరకు.. జార్జియా మెలోని సరికొత్త రికార్డుకు చేరువ
- Canada-US Trade Talks Collapse: కెనడా-అమెరికా మధ్య మళ్లీ ట్రేడ్ వార్?.. కెనడాపై 50% టారిఫ్ల ముప్పు
పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఈ విషయాన్ని ప్రకటించింది. పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు సమస్య శతాబ్ధానికి పైగా ఉంది. రెండు దేశాల మధ్య ‘‘డ్యూరాండ్ లైన్’’ ఈ ఘర్షణలకు మూలంగా మారింది. పాకిస్తాన్ ఈ సమస్యను ‘‘సంక్లిష్టమైన కానీ పరిష్కరించగల సమస్య’’గా అభివర్ణించింది. దీనికి సానుకూల పరిష్కారం కనుగొనడానికి నిజాయితీగా ప్రయత్నించడానికి రెండు వైపుల అంగీకారం కుదిరింది అని చెప్పింది. దౌత్యపరమైన సంభాషణలు, శత్రుత్వాన్ని నిలిపేసేందుకు ఈ ఒప్పందం కుదిరినట్లు పాక్ చెప్పింది.
నివేదికల ప్రకారం, పాకిస్తాన్ పోరాటాన్ని ఆపేయాలని, ‘‘అల్లాహ్ కే వాస్తే(దేవుడి కోరకు)’’ దాడుల్ని ఆపేయాలని తమను కోరినట్లు ఆఫ్ఘనిస్తాన్ అధికారి అబ్దుల్ హక్ హమద్ చెప్పారు. ఆరు నెలల వ్యవధిలో పాకిస్తాన్ రెండోసారి సరెండర్ అయింది. అంతకుముందు భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహిస్తే, నాలుగు రోజుల్లోనే పాక్ చేతులు ఎత్తేసి, శాంతి జెండాను ఎగురవేసింది.
తాజావార్తలు
-
1984 Anti-Sikh Riots: “సజ్జన్ కుమార్ హీరోనా.?” రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని సిక్కుల ఆందోళన..
-
Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీ చెలరేగుతాడా?.. షమీ, పృథ్వీ, సర్ఫరాజ్లకు కీలక పరీక్ష..
-
Tollywood: టాలీవుడ్ కు లాభాలే లాభాలు
-
New Rules: విమాన ప్రయాణికులకు అలర్ట్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ ఇవే!
-
Chiranjeevi – Odela Movie Update: మెగాస్టార్ బర్త్డే స్పెషల్.. చిరు – ఓదెల మూవీపై బిగ్ క్లారిటీ! ఆ సినిమా ఆగిపోలేదట..
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!