Nepal Floods: నేపాల్ విలయం.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు..
- నేపాల్లోని రసువా జిల్లాలో భోటేకోశి నది ఉగ్రరూపం
- ఒక్కసారిగా వచ్చిన వరదతో 22 మంది మృతి
- దాదాపు 400 మంది గల్లంతు.. వారిలో 133 మంది భారతీయులు
- కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన వారు గల్లంతు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal Floods: నేపాల్లో భోటేకోశి నది పెను విధ్వంసాన్ని సృష్టించింది. టిటెట్ సరిహద్దుల్లో ఉన్న నేపాల్ జిల్లాల్లో ఒక్కసారిగా నది ఉప్పొంగటంతో అనేక గ్రామాలు, వంతెనలు కొట్టుకుపోయాయి. వందలాది మంది గల్లంతయ్యారు. వీరిలో 100కు పైగా భారతీయులు ఉన్నట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు. మరోవైపు, ఈ నది ప్రవాహం దిగువన ఉన్న భారత్ లోని బీహార్, యూపీల్లోకి వచ్చే ప్రమదం ఉండటంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కోసి, గండర్ నదుల ప్రవాహం పెరిగే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, ఈ వరదల కాఱంగా ఇప్పటి వరకు 19 మంది మృతి చెందగా, 400 మందికి పైగా కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన వారు గల్లంతైనట్లు తెలుస్తోంది. ఇందులో 133 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. గల్లంతైన వారిలో విదేశీయులు, నేపాలీ పౌరులు కూడా ఉన్నారు. భారత ప్రధాని నరేంద్రమోడీ, నేపాల్ ప్రధాని బాలెన్ షాకు ఫోన్ చేసి వరదల్లో మరణించిన వారికి సంతాపాన్ని వ్యక్తం చేశారు. అవసరమైన సాయాన్ని అందిస్తామని ప్రధాని మోడీ నేపాల్కు హామీ ఇచ్చారు. . గల్లంతైన వారిలో విదేశీయులు, నేపాలీ పౌరులు కూడా ఉన్నారు.
Also Read
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
- Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
- US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
తాజావార్తలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
-
YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!