Venezuela: తీవ్ర విద్యుత్ సంక్షోభం .. అంధకారంలో వెనుజువెలా
- తీవ్ర విద్యుత్ సంక్షోభం దిశగా వెనుజువెలా
- రాజధాని కారాకస్తో పాటు దాదాపు 24 రాష్ట్రాల్లో చీకటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెనుజువెలా అత్యంత విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వెనుజువెలా రాజధాని కారాకస్తో పాటు దాదాపు 24 రాష్ట్రాల్లో తెల్లవారుజాము నుంచి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. వెనుజువెలాలో అనేక ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. రాజధాని కారాకస్తో పాటు అనేక రాష్ట్రాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి కరెంటు సమస్య తలెత్తింది. ఉదయం 4.50 నుంచి దేశంలో అనేక చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని.. ఇది విధ్వంసకారుల చర్యేనని అధ్యక్షుడు నికోలస్ మడురో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Bigg Boss Telugu 8: ‘బిగ్ బాస్ 8’.. ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్ళే
Also Read
- Lightning Strike: పక్కనే పిడుగు పడినా బతికాడు.. షాక్లో సైంటిస్టులు..ఈ కుర్రాడిలో అంతుచిక్కని శక్తులున్నాయా?
- US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
- World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
- Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
అన్ని రాష్ట్రాల్లో ఈ సమస్య కనిపించిందని సమాచారశాఖ మంత్రి ఫ్రెడీ నానెజ్ పేర్కొన్నారు. అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు చేసిన ప్రయత్నంగా భావిస్తున్నామన్నారు. దీనిని అధిగమించేందుకు కేంద్రం మొత్తం క్రియాశీలంగా పనిచేస్తోందన్నారు. విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామన్న ఆయన.. దేశ ప్రజల శాంతి, సామరస్యాన్ని ఎవ్వరూ దెబ్బతీయలేరన్నారు. 2019 నుంచి రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటున్న వెనుజువెలాలో విద్యుత్ అంతరాయాలు నిత్యకృత్యంగా మారాయి. అయితే ఇది ప్రత్యర్థుల పనేనని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ నిపుణులు మాత్రం విద్యుత్ పంపిణీ వ్యవస్థతో పాటు జలవిద్యుత్ మౌలిక సదుపాయాల నిర్వహణ లోపాల కారణంగానే ఇవి చోటుచేసుకుంటున్నట్లు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: శనివారం 3 వందేభారత్ రైళ్లు ప్రారంభించనున్న మోడీ
విద్యుత్ సంక్షోభం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజధాని వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా రద్దీగా ఉండే సమయంలో ట్రాఫిక్ సాధారణం కంటే తక్కువగా ఉంటుంది. ఇక సెల్ఫోన్ సేవ లేకపోవడం వల్ల కుటుంబ సభ్యులతో కమ్యూనికేట్ చేయలేక పోతున్నామని కొందరు ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
-
YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
-
Peddi: పెద్ది ట్రైలర్’పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్
-
NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
-
Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..