Jaish-e-Mohammad (JeM): 5000 మంది “మహిళా ఉగ్రవాదులు” రిక్రూట్.. జైషే మహ్మద్ ఆత్మాహుతి ట్రైనింగ్..
- 5000 మహిళా ఉగ్రవాదులు రిక్రూట్..
- మహిళా జిహాదీలకు ఆత్మాహుతి ట్రైనింగ్..
- జైషే మహ్మద్ చీఫ్ మసూర్ అజార్ వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaish-e-Mohammad (JeM): పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్ తన వర్కింగ్ స్టైల్ను మార్చుకుంటోంది. ఎప్పుడూ లేని విధంగా జైష్ మహిళా ఉగ్రవాదుల్ని రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. జైష్ చీప్ మసూద్ అజార్ సోదరి సయీదా నేతృత్వంలో జమాత్-ఉల్-మొమినాత్ అనే మహిళా ఉగ్రవాదం సంస్థను ఏర్పాటైంది. మహిళల్ని రిక్రూట్ చేసుకోవడం ద్వారా తమ దాడుల్ని విస్తరించాలని భావిస్తోంది. ఇప్పటి వరకు 5000 మంది మహిళల్ని రిక్రూట్ చేసుకున్నట్లు, ఆత్మాహుతి కోసం వారికి శిక్షణ ఇస్తున్నట్లు ఉగ్రవాద సంస్థ చెబుతోంది. మసూద్ అజార్ సోషల్ మీడియా పోస్టులో ఈ విషయాన్ని వెల్లడించాడు.
Read Also: Ravi Shastri: కోహ్లీ, రోహిత్లను ఇబ్బంది పెట్టే వారికి రవిశాస్త్రి వార్నింగ్.. టార్గెట్ గంభీరేనా?
Also Read
- Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
ఇటీవల, 5000 మందికి పైగా మహిళలు ఉగ్రవాద సంస్థలో చేరారని, నియామకం, శిక్షణ సులభతరం చేయడానికి పీఓకే అంతటా జిల్లా స్థాయిలో సంస్థల్ని ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. ప్రతీ జిల్లాకు ఒక మహిళా అధిపతి లేదా ముంతాజియా నేతృత్వంలో ఒక ప్రత్యేక ఆఫీస్ ఉంటుందని, ఇది మహిళా వింగ్ కార్యకలాపాలను సమన్వయం చేస్తుంది.
అక్టోబర్ నెలలో, కొన్ని నివేదికల ప్రకారం ‘‘జైషే శత్రువులను’’ ఎదుర్కోవడానికి మహిళల్ని రిక్రూట్ చేసుకోవడం, వారికి శిక్షణ ఇవ్వడం వంటి ప్రణాళికల్ని వెల్లడించింది. మసూద్ అజార్ మహిళలకు బ్రెయిన్ వాష్ చేస్తూ.. వారు మరణించిన తర్వాత నేరుగా స్వర్గానికి వెళ్తారని చెబుతున్న ఆడియో ప్రసంగం వెలుగులోకి వచ్చింది. జైషే శత్రువులు (భారత సైన్యం) హిందూ మహిళల్ని సైన్యంలోకి తీసుకుంటున్నారని, మనకు వ్యతిరేకంగా మహిళా జర్నలిస్టులను ఏర్పాటు చేశారని తన ప్రసంగంలో చెప్పాడు.
తాజావార్తలు
-
TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
-
Vrushakarma: ‘వృషకర్మ’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
India Unemployment: ఆరు నెలల గరిష్ఠానికి చేరిన భారత నిరుద్యోగ రేటు.. ఏప్రిల్లో 5.2% శాతానికి
-
Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
-
Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..