Hamas-Israel: ఐడీఎఫ్ దాడిలో హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ హతం! నెతన్యాహు ప్రకటన
- ఐడీఎఫ్ దాడిలో హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ హతం!
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐడీఎఫ్ దాడుల్లో హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వార్ చనిపోయే అవకాశం ఉందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. గత 5 నెలల్లో తొలిసారి బుధవారం నెతన్యాహు మీడియాతో మాట్లాడారు. హమాస్ నాయకుడు మొహమ్మద్ సిన్వార్ చనిపోయి ఉంటాడని పేర్కొన్నారు. మే నెల ప్రారంభంలో దక్షిణ గాజాలోని ఒక ఆస్పత్రిపై ఐడీఎఫ్ దాడి చేసింది. ఆ దాడిలో మొహమ్మద్ సిన్వార్ చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే అతడి మరణవార్తను ఇప్పటి వరకు హమాస్ నిర్ధారించలేదు. 2024, అక్టోబర్లో యాహ్యా సిన్వార్ హతమయ్యాడు. అనంతరం అతని సోదరుడు మొహమ్మద్ సిన్వార్ గాజా ప్రాంతంలో హమాస్కు నాయకుడయ్యాడు. ప్రస్తుతం అతడి కూడా చనిపోయినట్లు నెతన్యాహు పేర్కొన్నారు. దీనిపై మరింత క్లారిటీ రావల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Bollywood : బాలీవుడ్ నుంచి మరో చరిత్రాత్మక చిత్రం..
Also Read
- Lightning Strike: పక్కనే పిడుగు పడినా బతికాడు.. షాక్లో సైంటిస్టులు..ఈ కుర్రాడిలో అంతుచిక్కని శక్తులున్నాయా?
- US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
- World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
- Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
జెరూసలేంలో నెతన్యాహు మీడియాతో మాట్లాడుతూ.. 10 వేల మంది ఉగ్రవాదులను నిర్మూలించినట్లు తెలిపారు హనియే, యాహ్వా సిన్వార్ లాంటి హంతకులను చంపినట్లు చెప్పారు. తాజాగా మొహమ్మద్ సిన్వార్ కూడా హతమైనట్లుగా చెప్పుకొచ్చారు. గాజా నియంత్రణ కోసం సైనిక కార్యకలాపాలను కొనసాగిస్తామని చెప్పారు. సహాయ ట్రక్కులను అనుమతించినప్పటికీ.. సామాగ్రి మాత్రం పౌరులకు చేరలేదన్నారు. 11 వారాల దిగ్బంధనం తర్వాత గాజాలోకి 100 సహాయ ట్రక్కులను ఇజ్రాయెల్ అనుమతించింది. ఇక అమెరికాతో విభేదాలు తలెత్తాయన్న ఊహాగానాలను నెతన్యాహు తోసిపుచ్చారు. ఇక బందీలను తిరిగి తీసుకురావడానికి ఇజ్రాయెల్ తాత్కాలిక కాల్పుల విరమణకు సిద్ధంగా ఉందని నెతన్యాహు చెప్పారు. లేకుంటే గాజాపై పూర్తి నియంత్రణ సాధించడానికి సైనిక చర్యతో ముందుకు సాగుతామని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Trump: ‘గెట్ అవుట్’.. రిపోర్టర్పై ట్రంప్ ఆగ్రహం.. అసలేం జరిగిందంటే..!
తాజావార్తలు
-
Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
-
Lightning Strike: పక్కనే పిడుగు పడినా బతికాడు.. షాక్లో సైంటిస్టులు..ఈ కుర్రాడిలో అంతుచిక్కని శక్తులున్నాయా?
-
Vizag Adventure Sports : వైజాగ్ టూరిజంలో సరికొత్త థ్రిల్.. అదరగొడుతున్న సాహస క్రీడలు.!
-
Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..