Trump: ట్రంప్, జేడీవాన్స్, మస్క్ను చంపేస్తాం.. అల్ఖైదా హెచ్చరిక
- ట్రంప్, జేడీవాన్స్, మస్క్ను చంపేస్తాం
- వారి కుటుంబాలను కూడా హతమారుస్తాం
- వీడియోలో అల్ఖైదా హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యాధినేతలైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్లను చంపేస్తామంటూ అల్ఖైదా అధిపతి సాద్ బిన్ అతేఫ్ అల్-అవ్లా హెచ్చరించాడు. గాజా యుద్ధానికి ప్రతీకారంగా ఆ ముగ్గురిని అమెరికా ముస్లింలు చంపేయాలని పిలుపునిచ్చాడు. గాజాలో పాలస్తీనా వాసులకు వీరు ఎటువంటి ఆధారం మిగల్చలేదని.. అందుకే ఈ స్థాయిలో దాడులు చేయాలని పిలుపునిచ్చాడు. ఈ మేరకు 34 నిమిషాల వీడియోలో పేర్కొన్నాడు.
ఇది కూడా చదవండి: Kangana : హనీమూన్లో భర్తని చంపిన భార్య కేస్ పై.. రియాక్ట్ అయిన కంగనా రనౌత్..
Also Read
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
గాజా యుద్ధానికి ప్రతీకారంగా డోనాల్డ్ ట్రంప్, ఎలోన్ మస్క్, జేడీ వాన్స్లను హత్య చేయాలని అల్-ఖైదా చీఫ్ అమెరికన్ ముస్లింలకు పిలుపునిచ్చాడు. 2024, మార్చిలో సాద్ బిన్ అతేఫ్ అల్-అవ్లా అల్ఖైదా అధిపతిగా ఎన్నికయ్యాడు. అతడి తలపై అమెరికా 6 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Sonam Raghuwanshi: భర్త హత్యకు రూ.20లక్షల డీల్.. స్వయంగా డెడ్బాడీని లోయలోకి తీసేసిన సోనమ్!
అగ్ర నేతలతో పాటు వారి కుటుంబాలను కూడా చంపేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాకుండా వైట్హౌస్తో సంబంధాలు ఉన్న వారిని.. సన్నిహితంగా ఉన్న వారందరినీ హతమార్చుతామంటూ హెచ్చరించారు. గాజాలో జరుగుతున్న మారణహోమానికి ప్రతీకారంగా మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించాడు.

అల్ఖైదాను ఒసామా బిన్ లాడెన్ స్థాపించాడు. 2009లో ఇది స్థాపించబడింది. యెమెన్లో ఉన్న ఒక ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ ఇది. జిహాద్ పేరుతో అల్ఖైదా మారణహోమం సృష్టిస్తోంది. అల్ ఖైదా ఉగ్రవాదులు చాలా ప్రమాదకరమైన వాళ్లు. గత కొంతకాలంగా అలఖైదా యెమెన్ నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తోంది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా అల్ ఖైదా పరిగణించబడింది. అమెరికా, దాని మిత్ర దేశాలను అల్ ఖైదా పదే పదే బెదిరిస్తూ ఉంటుంది. ఇక నిఘా వర్గాలు కూడా అల్ ఖైదా తీరును ఎప్పటికప్పుడు అంచనా వేస్తూనే ఉంటారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!