Software Employee: సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. ఆన్లైన్లో విషం ఆర్డర్ చేసి మరీ..
- మియాపూర్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య..
- ఆన్లైన్ లో విషం ఆర్డర్ చేసి తాగి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్..
- భర్త వేధింపులు, మనస్పర్థలు కారణంగా ఆత్మహత్య చేసుకున్న నాగలక్ష్మి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Software Employee: హైదరాబాద్ మియాపూర్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగిని ఆత్మహత్య కలకలం రేపింది. ఆన్లైన్ లో విషం ఆర్డర్ చేసి తాగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఈ ఘటన నగరంలో సంచలనం సృష్టించింది.
Read also: Mulugu Agency: ములుగు ఏజెన్సీలో చలి పంజా.. కమ్మేసిన పొగ మంచు..
Also Read
- Vijayawada: ఇంద్రకీలాద్రిపై ఘోరం.. వారం వ్యవధిలో ఆలయంలో రెండు భారీ స్కామ్లు!
- Family Suicide Case: "నా ఏటీఎం పిన్ ఇదే.. ఆ డబ్బులతోనే అంత్యక్రియలు చేయండి".. ఒకే కుటుంబంలో నలుగురు బలవన్మరణం!
- Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. నవీన్రెడ్డి హత్యతో లింకులపై ఫోకస్
మనోజ్ అనే వ్యక్తి హైదరాబాద్లో కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి నాగలక్ష్మితో 5 నెలల క్రితమే వివాహం అయ్యింది. నాగలక్ష్మి ఓ సాప్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగినిగా విధులు నిర్వహిస్తోంది. అయితే వివాహం జరిగిన కొద్దిరోజుల్లోనే నాగలక్ష్మికి భర్త నుంచి వేధింపులు మొదలయ్యాయి. వీరిద్దరి మధ్యలో రోజూ ఏదో ఒక గొడవ జరగుతూ వస్తుంది. అయితే భర్త వేధింపులు, మనస్పర్థలు కారణంగా నాగలక్ష్మి విసిగిపోయింది. అటు పుట్టింటి వారికి, ఇటు అత్తింటి వారికి తన బాధ చెప్పలేక కుంగిపోయింది. చివరకు చనిపోవాలని నిర్ణయించుకుంది. ఆన్లైన్ లో విష పదార్థాలు ఆర్డర్ చేసింది.
Read also: Hyderabad Crime: బేగంబజార్లో జంట హత్యలు.. ఘటనపై క్లారిటీ ఇచ్చిన అబిడ్స్ ఎసీపీ..
విష పదార్థాలు రాగానే వాటిని తాగి నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. అయితే భర్త మనోజ్ వేధించడం వలనే తన కూతురు నాగలక్ష్మి చనిపోయిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆన్లైన్ ద్వారా విష పదార్థాలు పెట్టడం ఏంటని? కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. అయితే ఆత్మహత్య చేసుకున్న నాగలక్ష్మి భర్త మనోజ్ పరారీలో వున్నట్లు పోలీసులు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాగలక్ష్మి విష పదార్థాలు ఆన్లైన్ ద్వారా ఆర్డర్లో ఏది పెట్టింది? ఆన్లైన్ లో విషపదార్థాలు ఎవరు సప్లై చేస్తు్న్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తు్న్నారు. ఇలా ఆన్లైన్ ద్వారా విషపదార్థాలు సప్లై చేస్తారని నాగలక్ష్మికి ఎవరు చెప్పారు? అనే దానిపై కూడా కూపీ లాగుతున్నారు.
CM Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి.. క్యాబినెట్ విస్తరణపై హై కమాండ్తో భేటీ..
తాజావార్తలు
-
Jamun: రోజుకు 8 నుంచి 10 నేరేడు పండ్లు.. డాక్టర్లు చెప్పిన ఆరోగ్య రహస్యం!
-
CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన ‘అవ్ని కేజ్రీవాల్’.!
-
Virat Kohli: “నా పని అయిపోయింది.. మళ్లీ ఆడాలనుకోవడం లేదు”.. కోహ్లీ షాకింగ్ స్టేట్మెంట్..
-
Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి!
-
Vijay – Trisha : అన్ఫాలో చేసిన త్రిష.. విజయ్తో ఇక బ్రేకప్?
ట్రెండింగ్
-
జియో, ఎయిర్టెల్కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్తో కొత్త ప్లాన్ లాంచ్.!
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!