Road Accident: ఖైరతాబాద్లో రోడ్డు ప్రమాదం.. డివైడర్ ను ఢీకొట్టిన కారు..
- ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం..
- అతి వేగంతో డివైడర్ ను ఢీ కొట్టిన కారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఖైరతాబాద్ నుంచి బంజారా హిల్స్ వైపు అతి వేగంగా వెళుతున్న న్యూ బీఎండబ్ల్యూ కారు డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాద సమయంలో కారులో ఇద్దరు యువతులు, ఇద్దరు యువకులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఇద్దరికి తీవ్ర గాయాలు బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఉదయం 7.30 గంటలకు ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
Read also: Dengue Fever: డెంగ్యూ రాకూండా ఈ ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
బంజారా హిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. కారు ప్రమాద సమయంలో జితేష్ బుగాని అనే యువకుడు కారును నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. జితేష్ బుగాని తండ్రి ఓ ఉన్నతాధికారి అని సమాచారం. ఖైరతాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో కారు ప్రమాదం జరిగిందా? లేదా నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
Read also: Nani : వామ్మో.. అక్కడ నాని సినిమాకు కలెక్షన్స్ మాములుగా లేవుగా
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం బైపాస్ యమ్మీ హోటల్ వద్ద ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి నాగర్ కర్నూల్, మహబూబ్ నాగర్ వైపు వెళుతున్న మూడు కార్లు డీ కొన్నాయి. ముందు కారు సడెన్ బ్రేక్ చేయడంతో ప్రమాదం జరిగింది. ఎవరికి ఎలాంటి అపాయం జరగలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదం వల్ల కొంటామేరా ట్రాఫిక్ కు అంతరాయం జరిగిందని తెలిపారు.
Read also: Top Headlines @9AM: టాప్ న్యూస్!
కాపుగల్లు క్రాస్ రోడ్ వద్ద అర్ధరాత్రి రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన మరోవైపు సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో జరిగింది. మృతులు సుదర్శన్ (25), విజయ్(25) గా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గల కారణం అతివేగమే కారణమని రూరల్ పోలీసులు తెలిపారు. మృతి చెందిన ఇద్దరిని కోదాడ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు.
Ponnam Prabhakar: కలకత్తా ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది…
తాజావార్తలు
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!