Zee-Sony Merger: జీ-సోనీ విలీనం.. ఆమోదించిన NCLT
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zee-Sony Merger: జీ-సోనీ విలీనం ప్రక్రియ పూర్తయింది. ఇందుకు సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT) అంగీకారం తెలిపింది. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ మరియు సోనీ పిక్చర్స్ అని పిలువబడే కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ మధ్య విలీన పథకానికి ఎన్సీఎల్టీ ఆమోదం తెలిపింది. రెండు సంస్థల మధ్య అభ్యంతరాలన్నింటినీ కొట్టివేస్తున్నట్టు జులై 10న మౌఖిక ప్రకటనలో పేర్కొన్న కోర్టు .. తన తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. Zee మరియు Sony సంస్థలు డిసెంబర్ 2021లో విలీనానికి అంగీకరించాయి. NSE, BSE మరియు SEBI మరియు కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియాతో సహా ఇతర రంగాల నియంత్రణ సంస్థల నుండి అవసరమైన ఆమోదాలను స్వీకరించిన తరువాత, విలీనం యొక్క తుది అనుమతి కోసం కంపెనీ ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. ఎస్సెల్ గ్రూప్కు చెందిన పలువురు రుణదాతలు స్కీమ్లో పొందుపరిచిన నాన్ కాంపీట్ ఫీజ్ కింద అభ్యంతరాలు దాఖలు చేయడంతో ప్రక్రియ నిలిచిపోయింది. ఎస్సెల్ మారిషస్-ఎస్సెల్ గ్రూప్ సంస్థ-సోనీ గ్రూప్ సంస్థ అయిన SPE మారిషస్ నుండి నాన్ కాంపీట్ ఫీజ్ కింద రూ. 1,100 కోట్లను పొందనుంది.
Read also: Water Apple: ఈ పండు ఒక్కటి చాలు… షుగర్ కంట్రోల్ అయినట్లే!
Also Read
- Super Splendor: హీరో నుంచి కొత్త స్ల్పెండర్ బైక్ వచ్చేసింది.. అదరిపోయిన ఫీచర్స్.. తక్కువ ధరలోనే..
- Byjus Story: కోట్ల సామ్రాజ్యం నుంచి కోర్టు మెట్ల వరకు.. బైజూస్ రవీంద్రన్ పతనం వెనుక అసలు కథ ఇదే!
- Byju Raveendran: కటకటాల్లోకి బైజూస్ బాస్.. సింగపూర్ కోర్టు సంచలన తీర్పు, అసలు ఏం జరిగిందంటే?
- Air India: ప్రయాణికులకు షాకిచ్చిన ఎయిరిండియా.. పెరగనున్న ఫ్లైట్ ఛార్జీలు..!
గతంలో ఉన్న అభ్యంతరాల నేపథ్యంలో ఎన్ఎస్ఇ మరియు బిఎస్ఇలు ఎస్సెల్ గ్రూప్ సంస్థలకు సంబంధించిన రెండు సెబి ఆర్డర్లను కూడా నమోదు చేశాయి. ఇందులో జీ మాజీ సీఈవో పునీత్ గోయెంకాను కంపెనీ బోర్డుల నుంచి నిషేధిస్తూ ఉత్తర్వులు కూడా అప్పుడు వెలువడ్డాయి. సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ తర్వాత ఈ ఉత్తర్వును సమర్థించింది మరియు తదుపరి పరిశీలన కోసం సెబీకి తిరిగి పంపింది. అయితే విలీన సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్గా గోయెంకా నియామకం పథకంలోని కీలక భాగాలలో ఒకటి కాబట్టి, విలీనానికి సంబంధించిన ఆర్డర్కు చాలా ప్రాముఖ్యత ఉందని అభ్యంతరాలున్న వారు వాధించారు. అయితే ఈ నిబంధన క్లిష్టమైనది కాదని, గోయెంకా అనర్హతతో సంబంధం లేకుండా విలీనం కొనసాగించాలని జీ సమర్పించింది. అయితే ఒక సంస్థకు మెర్జ్ సమయంలో ఉన్న ఎండీ, సీఈవోనే తిరిగి సీఈవో, ఎండీగా కొనసాగే అవకాశం ఉంటుందని పేర్కొంది.
- Tags
తాజావార్తలు
-
దోశ.. పూరి.. మిల్లెట్ ఇడ్లీ.. బోండా.. ఇంటర్ విద్యార్థులకు జూన్ 12 నుంచి..
-
Megastar Chiranjeevi: రెండు రోజుల్లో రెండోసారి.. ఎగ్జిబిటర్లతో చిరంజీవి మీటింగ్! ‘పెద్ది’ విషయంలో కీలక నిర్ణయం..
-
Orange Cap: ఆరెంజ్ క్యాప్ రేస్.. కోహ్లీకి ఛాన్స్ లేనట్లే.. ముందంజలో కాటేరమ్మ పెద్ద కొడుకు..
-
ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ‘Cockroach Janata Party’.. ఈసీకి అప్లికేషన్! అప్లై చేసింది ఎవరో తెలుసా?
-
Ebola: ఆఫ్రికాను దాటేసిన ఎబోలా..? భయం గుప్పిట్లో ప్రపంచ దేశాలు.!
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!