దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. ఒక్కరోజు లాభాలు ఆవిరైపోయాయి. నిన్నటి రోజున భారీ లాభాల్లో పుంజుకున్న మార్కెట్.. తాజాగా ఇరాన్తో యుద్ధం కొనసాగిస్తామని ట్రంప్ ప్రకటించడంతో మళ్లీ భయాందోళనలు మొదలయ్యాయి. దీంతో అంతర్జాతీయంగా.. దేశీయంగా మార్కెట్లు కుదేల్ అయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 1,391 పాయింట్లు నష్టపోయి 71, 743 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 438 పాయింట్లు నష్టపోయి 22,232 దగ్గర కొనసాగుతోంది.
Stock market: ట్రంప్ వార్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్
- ట్రంప్ వార్ వ్యాఖ్యల ఎఫెక్ట్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్
- ఒక్కరోజు లాభాలు ఆవిరి

Stock Market