Stock Market: భారీ నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
- పశ్చిమాసియాలో అదే ఉద్రిక్తతలు
- భారీ నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్
- ఇన్వెస్టర్లలో తీవ్ర భయాందోళనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో కొనసాగుతోంది. గురువారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఇప్పటికీ అదే ఒరవడి కొనసాగుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 986 పాయింట్లు నష్టపోయి 76, 576 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 240 పాయింట్లు నష్టపోయి 23, 753 దగ్గర కొనసాగుతోంది.
బుధవారం ఇరాన్తో 2 వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లుగా ట్రంప్ ప్రకటించడంతో మార్కెట్ భారీ లాభాలు అర్జించింది. కానీ హిజ్బుల్లా ఉగ్రవాదులు లక్ష్యంగా లెబనాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఈ ఘటనలో 254 మంది చనిపోయారు. గురువారం కూడా మరోసారి ఇజ్రాయెల్ దాడి చేసింది. హిజ్బుల్లా అధిపతి నయీమ్ ఖాసెమ్ కార్యదర్శిని హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి చేయడంతో ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. అంతేకాకుండా తాజాగా మరోసారి ట్రంప్ హెచ్చరించారు. సరైనా ఒప్పందం చేసుకోకపోతే మునుపెన్నడూ లేనంతగా ఇరాన్పై దాడులు ఉంటాయని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లు కుప్పకూలాయి. పెట్టుబడిదారుల్లో భయాందోళనలు నెలకొనడంతో సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
Also Read
- GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
- House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
- Gold and Silver Today: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- CNG Price Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన CNG ధరలు.. కొత్త రేట్లు ఇవే!
నిఫ్టీలో ఎల్ అండ్ టీ, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, జియో ఫైనాన్షియల్ వంటి ప్రధాన షేర్లు నష్టపోయాయి. హిండాల్కో, ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, భారత్ ఎలక్ట్రానిక్స్, మాక్స్ హెల్త్కేర్ వంటి షేర్లు లాభపడ్డాయి.
తాజావార్తలు
-
Lax Gopisetty: ఐటీ రంగంలో 30 ఏళ్ల అనుభవం.. నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ అదృశ్యం.
-
Nepal Floods: భారత పౌరుల గురించి కీలక వివరాలు వెల్లడించిన కేంద్రం
-
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!