RapidEVChargE : హైదరాబాద్లో ఈవీ ఛార్జర్ తయారీ యూనిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఈవీ (ఎలక్రిక్ వెహికల్) ఛార్జర్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాలని రాపిడ్ ఈవీ చార్జ్-ఈ (RapidEVChargE) యోచిస్తోంది. ఎలక్ట్రికల్ ఛార్జర్ల తయారీ మరియు సంబంధిత సాఫ్ట్వేర్ అప్లికేషన్లను రూపొందించడంలో ఉన్న రాపిడ్ ఈవీ ఛార్జ్-ఈ, తెలంగాణ హైదరాబాద్లో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్ తయారీ యూనిట్ను ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. రాపిడ్ ఈవీ ఛార్జ్-ఈ ప్రస్తుతం కోయంబత్తూరులో ఛార్జర్లను తయారు చేస్తోందని కంపెనీ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పి శివసుబ్రమణ్యం తెలిపారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో 18 నెలల్లో 1,000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. హౌసింగ్ సొసైటీలు, మాల్స్, ఆసుపత్రులు మరియు ఇతర పార్కింగ్ ప్రదేశాలలో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి పరిశీలించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇన్స్టాలేషన్ ఖర్చులను భరించే ఛార్జ్ పాయింట్ ఆపరేటర్ల ద్వారా ఇవి ఉంటాయని, ఇది ఛార్జర్లు, సాఫ్ట్వేర్లను అందిస్తుందని ఆయన తెలిపారు. ఛార్జర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ను బట్టి రూ.40,000 నుండి రూ.12 లక్షల వరకు ఖర్చవుతుందని ఆయన వెల్లడించారు.
Also Read
- Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
- Gold Sales Decline: పడిపోయిన బంగారం అమ్మకాలు.. కళకళలాడాల్సిన సమయంలో వెలవెలబోతున్న షాపులు
- Gold Prices: షాకింగ్.. అమాంతం పెరిగిన బంగారం ధర.. తులం బంగారం ఎంతంటే..?
- Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
ఛార్జింగ్ పాయింట్లు స్లో ఛార్జర్లను కలిగి ఉంటాయని, వీటికి దాదాపు ఆరు గంటల సమయం పడుతుందన్నారు. కేవలం 30 నిమిషాల సమయం పట్టే ఫాస్ట్ ఛార్జర్లు కూడా ఉంటాయని, ఛార్జింగ్ వేగాన్ని బట్టి ఛార్జింగ్ టారిఫ్ యూనిట్కు రూ.8 నుండి 25 వరకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ పాయింట్లు అన్ని రకాల వాహనాలకు సరిపోతాయని ఆయన తెలిపారు.
ఇతరులతో పాటు ఇది ఎలక్ట్రిక్ పోల్ ఛార్జింగ్ స్టేషన్ల వంటి ఉత్పత్తులను కూడా కలిగి ఉంది. ఓటీపీ (OTP)తో వినియోగదారులను ప్రమాణీకరించడానికి ఇది పవర్ సాకెట్ మరియు మినీ స్క్రీన్ లేదా క్యూఆర్ (QR Code) కోడ్ని కలిగి ఉంటుంది. స్లాట్ను యాప్లో బుక్ చేసుకోవాలి. ఇది ప్రీపెయిడ్ లావాదేవీ అవుతుంది. ఇటువంటి పోల్స్ ఇప్పటికే కోయంబత్తూరులో ప్రారంభించబడ్డాయి. త్వరలో తెలంగాణలో వాటిని ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోందని ఆయన తెలంగాణ తెలిపారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!