పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. పండగ వేళ బంగారం ధరలు భారీగా తగ్గాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు కాస్త కిందకు దిగివచ్చినట్లు ఉన్నాయి.. ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి.. దేశంలో బంగారం ధరలు శుక్రవారం తగ్గాయి. 10గ్రాముల పసిడి 22క్యారెట్లు ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 57,600కి చేరింది.. 24 క్యారెట్ పసిడి ధర రూ.120 తగ్గి రూ.62,830 వద్ద కొనసాగుతోంది.. ఇక వెండి ధర స్థిరంగా ఉన్నాయి.. కేజీ వెండి ధర రూ. 76,000వద్ద కొనసాగుతుంది.. ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,100గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,380గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 57,600గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 62,830గాను ఉంది.. హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,600గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,830గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి..
ఇక వెండి విషయానికొస్తే.. దేశంలో వెండి ధరలు శుక్రవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,600గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 76,000కి చేరింది. గురువారం కూడా ఇదే ధర పలికింది.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 77,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 76,000.. బెంగళూరులో రూ. 73,500గా ఉంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..