Campbell: భారతీయ ఉద్యోగులు ‘ఇడియట్స్’.. నోరుపారేసుకున్న ఐటీ ఎగ్జిక్యూటివ్ను తొలగించిన క్యాంప్బెల్
- భారతీయ ఉద్యోగులపై నోరుపారేసుకున్న అమెరికన్
- ‘ఇడియట్స్’ అంటూ దుర్భాషలు
- ఐటీ ఎగ్జిక్యూటివ్ను తొలగించిన క్యాంప్బెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ ఉద్యోగులు లక్ష్యంగా కాంప్బెల్ ఐటీ ఎగ్జిక్యూటివ్ మార్టిన్ బల్లి జాత్యహంకార దూషణకు పాల్పడ్డాడు. భారతీయ ఉద్యోగులు మూర్ఖులు అంటూ అనవసరంగా నోరుపారేసుకున్నాడు. కాంప్బెల్ కంపెనీ ఉత్పత్తులను అవమానించడమే కాకుండా భారతీయ సహోద్యోగులపై జాత్యహంకార వ్యాఖ్యలకు సంబంధించిన రికార్డింగ్లు బయటపడ్డాయి. దీంతో కంపెనీ సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో సీనియర్ ఐటీ ఎగ్జిక్యూటివ్ మార్టిన్ బల్లిని ఉద్యోగం నుంచి తొలగించింది.
ఇది కూడా చదవండి: Supreme Court: ఆధార్ కార్డుంటే ఓటు వచ్చేస్తుందా? చొరబాటుదారులపై సుప్రీంకోర్టు ఆందోళన
Also Read
- CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
- RBI Cancels 150 NFBC License: 150 ఎన్బిఎఫ్సి కంపెనీల ఆర్బీఐ కొరఢా.. లైసెన్సులు రద్దు
- Best Investment: నెలకు రూ.10 వేల పెట్టుబడి.. ఐదేళ్లకు కళ్లు చెదిరే లాభాలు.. చాట్ జీపీటీ చెప్పిన ప్లాన్ ఇదే..
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
కంపెనీ ఉత్పత్తులను విమర్శించడమే కాకుండా.. జాత్యహంకార వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో అమెరికన్ ఐటీ ఎగ్జిక్యూటివ్ మార్టిన్ బల్లిని కాంప్బెల్స్ కో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వైస్ ప్రెసిడెంట్ తొలగించారు.
ఇది కూడా చదవండి: Supreme Court: ఢిల్లీ కాలుష్యంపై జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు
నవంబర్ 20న మిచిగాన్లోని వేన్ కౌంటీ సర్క్యూట్ కోర్టులో మాజీ ఉద్యోగి రాబర్ట్ గార్జా పిటిషన్ దాఖలు చేశాడు. క్యాంప్బెల్ ఉత్పత్తులు పేద ప్రజలకు అత్యంత ప్రాసెస్ చేయబడే ఆహారం అని.. అంతేకాకుండా భారతీయ సహోద్యోగులను ‘ఇడియట్స్’ అంటూ మార్టిన్ బల్లి పిలిచాడు అంటూ పిటిషన్లో పేర్కొన్నాడు. 2024 నవంబర్లో జీతం చర్చ సందర్భంగా బల్లి ఈ వ్యాఖ్యలు చేశాడు. మార్టిన్ బల్లి వ్యాఖ్యలను రాబర్ట్ గార్జా రికార్డ్ చేశాడు. అయితే ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు బయటకు రావడంతో కంపెనీ సీరియస్ అయింది. ఇలాంటి భాషను ఏ మాత్రం సహించబోమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మార్టిన్ బల్లిని ఉద్యోగం నుంచి తొలగించింది. కార్పొరేట్ విలువలు, కార్యాలయ గౌరవాన్ని నిలబెట్టడానికి.. తమ నిబద్ధతను రుజువు చేసుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
తాజావార్తలు
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
-
Virat Kohli: కెప్టెన్గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
-
CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
-
Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
-
RBI Cancels 150 NFBC License: 150 ఎన్బిఎఫ్సి కంపెనీల ఆర్బీఐ కొరఢా.. లైసెన్సులు రద్దు
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!