What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today Events December 13, 2022
*నేడు ఢిల్లీకి ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్…గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్న గవర్నర్…ఢిల్లీలో సాయంత్రం 6 గంటలకు ఇండియన్ ఇంటెలెక్చువల్ సమావేశంలో పాల్గోననున్న గవర్నర్.. రాత్రికి ఢిల్లీలోని ఏపి భవన్లో గవర్నర్ బస
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
*నిజామాబాద్ జిల్లా బోధన్ లో నేడు విద్యాసంస్థల బంద్…. ఖండ్ గావ్ కు చెందిన శ్రీకాంత్ మృతిపై విద్యార్థి సంఘాల ఆగ్రహం
*ఢిల్లీకి చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్… ఇవాళ ఒంటిగంటలకు ఢిల్లీ వెళ్లనున్న ఎమ్మెల్సీ కవిత..
* హైదరాబాద్ హైటెక్స్ లో మరో రోజుల పాటు జరగనున్న టై గ్లోబల్ సమ్మిట్.. ఏడోసారి జరుగుతున్న ఈ గ్లోబల్ సమ్మిట్ కు హాజరవుతున్న 17 దేశాలకు చెందిన 150 అంతర్జాతీయ స్పీకర్లు, 200కి పైగా పెట్టుబడిదారులు
*నేడు సింహాద్రి అప్పన్న ట్రస్ట్ బోర్డ్ సమావేశం..అభివృద్ధి పనులకు సంబంధించి ఇతర పలు కీలక అంశాలపై చర్చించనున్న పాలక మండలి సభ్యులు…సమావేశానికి హాజరు కానున్న చైర్మన్ అశోక్ గజపతి రాజు
*ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ.. ఎస్ఐబీపీలో ఆమోదించిన పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న కేబినెట్.. కడప సున్నపురాళ్ల పల్లెలో జె ఎస్ డబ్ల్యూ స్టీల్స్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సుముఖత… స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలపనున్న కేబినెట్.
*ఈరోజు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్.. 65అంశాలతో అజెండా
*తిరుమలలో ఇవాళ 16 మరియు 31వ తేదీలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను విడుదల చెయ్యనున్న టీటీడీ… ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చెయ్యనున్న టీటీడీ
*తిరుమలలో ఇవాళ నుంచి 18వ తేదీ వరకు ధర్మగిరి వేదపాఠశాలలో శ్రీనివాస విశ్వశాంతి యాగం నిర్వహించనున్న టీటీడీ
*విశాఖలో నేటి నుంచి జగనన్న స్వర్ణోత్సవా సాంస్కృతిక సంబరాలు…ఈనెల 15వరకు VMRDA చిల్డ్రన్ ఏరీనాలో జరగనున్న జోనల్ స్థాయి పోటీలు….ముఖ్య అతిథిగా పర్యాటక శాఖ మంత్రి రోజా
*నేడు రెవెన్యూ భవన్ నందు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశం.. ఏపి జేఏసి మూడవ మహాసభ నిర్వహణ, ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై కార్యక్రమంలో చర్చించనున్న నాయకులు
*కడప యోగివేమన యూనివర్శిటీలో వేమన యూత్ ఫెస్ట్ 2022 పేరుతో యువజనోత్సవాలు
- Tags
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!