What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today Events December 13, 2022
*నేడు ఢిల్లీకి ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్…గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్న గవర్నర్…ఢిల్లీలో సాయంత్రం 6 గంటలకు ఇండియన్ ఇంటెలెక్చువల్ సమావేశంలో పాల్గోననున్న గవర్నర్.. రాత్రికి ఢిల్లీలోని ఏపి భవన్లో గవర్నర్ బస
Also Read
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
- YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
*నిజామాబాద్ జిల్లా బోధన్ లో నేడు విద్యాసంస్థల బంద్…. ఖండ్ గావ్ కు చెందిన శ్రీకాంత్ మృతిపై విద్యార్థి సంఘాల ఆగ్రహం
*ఢిల్లీకి చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్… ఇవాళ ఒంటిగంటలకు ఢిల్లీ వెళ్లనున్న ఎమ్మెల్సీ కవిత..
* హైదరాబాద్ హైటెక్స్ లో మరో రోజుల పాటు జరగనున్న టై గ్లోబల్ సమ్మిట్.. ఏడోసారి జరుగుతున్న ఈ గ్లోబల్ సమ్మిట్ కు హాజరవుతున్న 17 దేశాలకు చెందిన 150 అంతర్జాతీయ స్పీకర్లు, 200కి పైగా పెట్టుబడిదారులు
*నేడు సింహాద్రి అప్పన్న ట్రస్ట్ బోర్డ్ సమావేశం..అభివృద్ధి పనులకు సంబంధించి ఇతర పలు కీలక అంశాలపై చర్చించనున్న పాలక మండలి సభ్యులు…సమావేశానికి హాజరు కానున్న చైర్మన్ అశోక్ గజపతి రాజు
*ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ.. ఎస్ఐబీపీలో ఆమోదించిన పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న కేబినెట్.. కడప సున్నపురాళ్ల పల్లెలో జె ఎస్ డబ్ల్యూ స్టీల్స్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సుముఖత… స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలపనున్న కేబినెట్.
*ఈరోజు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్.. 65అంశాలతో అజెండా
*తిరుమలలో ఇవాళ 16 మరియు 31వ తేదీలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను విడుదల చెయ్యనున్న టీటీడీ… ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చెయ్యనున్న టీటీడీ
*తిరుమలలో ఇవాళ నుంచి 18వ తేదీ వరకు ధర్మగిరి వేదపాఠశాలలో శ్రీనివాస విశ్వశాంతి యాగం నిర్వహించనున్న టీటీడీ
*విశాఖలో నేటి నుంచి జగనన్న స్వర్ణోత్సవా సాంస్కృతిక సంబరాలు…ఈనెల 15వరకు VMRDA చిల్డ్రన్ ఏరీనాలో జరగనున్న జోనల్ స్థాయి పోటీలు….ముఖ్య అతిథిగా పర్యాటక శాఖ మంత్రి రోజా
*నేడు రెవెన్యూ భవన్ నందు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశం.. ఏపి జేఏసి మూడవ మహాసభ నిర్వహణ, ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై కార్యక్రమంలో చర్చించనున్న నాయకులు
*కడప యోగివేమన యూనివర్శిటీలో వేమన యూత్ ఫెస్ట్ 2022 పేరుతో యువజనోత్సవాలు
- Tags
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!