Piduguralla: ఉత్కంఠ రేపుతున్న పిడుగురాళ్ల వైస్ ఛైర్మన్ ఎన్నిక..
- ఉత్కంఠ రేపుతున్న పిడుగురాళ్ల వైస్ ఛైర్మన్ ఎన్నిక..
- టీడీపీ గూటికి చేరుకున్న 17 మంది వైసీపీ కౌన్సిలర్లు..
- రేపు మరోసారి జరగనున్న పిడుగురాళ్ల వైస్ ఛైర్మన్ ఎన్నిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Piduguralla: పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతుంది. ఇప్పటికే రెండు సార్లు కోరం లేకపోవడంతో వాయిదా పడగా.. మరోసారి ఇలాంటి సమస్య రాకుండా టీడీపీ ప్లాన్ చేసింది.. దీంతో వైస్ ఛైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. ఇక, కౌన్సిల్లో వైసిపికి పూర్తిస్థాయి బలం.. మొత్తం 33 మంది వైసీపీ కౌన్సిలర్లే అయినా వైస్ ఛైర్మన్ పోస్టుపై తెలుగు దేశం పార్టీ కన్నేసింది. కానీ, టీడీపీ గూటికి పలువురు వైసీపీ కౌన్సిలర్లు చేరుతున్నారు. ఇప్పటికే, 17 మందికి పైగా కౌన్సిలర్లు సైకిల్ గూటికి చేరినట్లు సమాచారం.
Read Also: GBS: జీబీఎస్ వ్యాధితో మహిళ మృతి.. స్పందించిన మంత్రి డోలా
Also Read
- CM Chandrababu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
- Palnadu Police Crime: పల్నాడులో క్రిమినల్స్గా మారిపోయిన పోలీసులు.. వరుస ఘటనలు.. తాజాగా లాయర్ హత్య..
ఇక, రహస్య ప్రాంతంలో వైసీపీ కౌన్సిలర్లతో టీడీపీ క్యాంప్ రాజకీయం నడుపుతుంది. ఎన్నిక సమయానికి కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి చేరుకునేలా తెలుగు దేశ పార్టీ ప్లాన్ చేసింది. మరోవైపు, తమకు టీడీపీ విధానాలు నచ్చడంతోనే ఫ్యాన్ పార్టీని వీడుతున్నామంటున్న కొందరు కౌన్సిలర్లు తెలియజేస్తున్నారు. తమ కౌన్సిలర్లను బెదిరించి, పోలీసుల అండతో దాచి పెట్టారని వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న వైస్ చైర్మన్ ఎన్నికలలో ఎలాంటి ట్విస్టులు నెలకొంటాయో అనే ఆసక్తి కొనసాగుతుంది.
తాజావార్తలు
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!