Leopard In Tirumala: చిరుత సంచారం వల్ల ఆందోళన చేయాల్సిన అవసరం లేదు
- చిరుత సంచారం వల్ల ఆందోళన చేయాల్సిన అవసరం లేదు..
- 15 మందితో టీమ్ ఏర్పాటు చేసి చిరుత కదలికలు గమనిస్తున్నాం..
- అనేక ప్రాంతాల్లో చెత్తను డంప్ చేయడం ద్వారా చిరుత సంచారాలు: డీఎఫ్ఓ సాయిబాబా
Leopard In Tirumala: చిరుత సంచారం వల్ల ఆందోళన చేయాల్సిన అవసరం లేదని తిరుపతి డీఎఫ్ఓ అధికారి సాయి బాబా తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేయవచ్చు.. మొబైల్ ఫోన్స్ ద్వారా సమాచారం అందించవచ్చు.. 15 మందితో టీమ్ ఏర్పాటు చేసి చిరుత కదలికలు గమనిస్తున్నామని పేర్కొన్నారు. అలిపిరి నడక మార్గంలో మరింత కాంతి వంతంగా లైటింగ్ ఏర్పాటు చేశాం.. అలిపిరిలో 10, యూనివర్సిటీ పరిధిలో 5 మంది సిబ్బందిని కేటాయించాం.. ఇన్ఫ్రార్డ్ కెమెరాలు సైతం ఏర్పాటు చేశాం.. వ్యర్థాలు అనేక ప్రాంతాల్లో డంప్ చేయడం వల్లే చిరుతలు వస్తున్నాయి.. డంప్లో ఆహారం కోసం కుక్కల, ఎలుకలు అధికంగా వస్తున్నాయి.. వాటిని ఆహారంగా చేసుకోడానికి చిరుతలు ఆ ప్రాంతాల్లో అధికంగా తిరుగుతున్నాయని ఫారెస్ట్ అధికారి వెల్లడించారు.
Read Also: Pakistan: ట్రంప్పై పాకిస్థాన్ ఆగ్రహం.. “అబద్ధాలకోరు” అని ముద్ర..
Also Read
- AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
- AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
ఇక, యూనివర్సిటీలో జన సంచారం సమయాన్ని మార్చాలి, చెత్తను డంపింగ్ యార్డులలో వేయాలని డీఎఫ్ఓ సాయిబాబా చెప్పారు. అనేక ప్రాంతాల్లో చెత్తను డంప్ చేయడం ద్వారా చిరుత సంచారాలు అధికం అవుతున్నాయి.. చిరుతను బంధించాల్సిన అవసరం లేదు.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐ కెమెరాలను రైల్వే ట్రాక్స్, హైవేలకు దగ్గర ఏర్పాటు చేస్తాం.. అవసరాన్ని బట్టి పంట పొలాల దగ్గర కూడా ఏర్పాటు చేసే యోచన చేస్తున్నామని పేర్కొన్నారు. కుంకి ఏనుగులతో చిత్తూరు జిల్లాలో ఎక్కువ అవసరం ఉంటుంది.. తిరుపతి జిల్లాలో కుంకీ ఏనుగులను వినియోగించే పరిస్థితి ఉండదని తెలియజేశారు.
తాజావార్తలు
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!