Leopard In Tirumala: చిరుత సంచారం వల్ల ఆందోళన చేయాల్సిన అవసరం లేదు
- చిరుత సంచారం వల్ల ఆందోళన చేయాల్సిన అవసరం లేదు..
- 15 మందితో టీమ్ ఏర్పాటు చేసి చిరుత కదలికలు గమనిస్తున్నాం..
- అనేక ప్రాంతాల్లో చెత్తను డంప్ చేయడం ద్వారా చిరుత సంచారాలు: డీఎఫ్ఓ సాయిబాబా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Leopard In Tirumala: చిరుత సంచారం వల్ల ఆందోళన చేయాల్సిన అవసరం లేదని తిరుపతి డీఎఫ్ఓ అధికారి సాయి బాబా తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేయవచ్చు.. మొబైల్ ఫోన్స్ ద్వారా సమాచారం అందించవచ్చు.. 15 మందితో టీమ్ ఏర్పాటు చేసి చిరుత కదలికలు గమనిస్తున్నామని పేర్కొన్నారు. అలిపిరి నడక మార్గంలో మరింత కాంతి వంతంగా లైటింగ్ ఏర్పాటు చేశాం.. అలిపిరిలో 10, యూనివర్సిటీ పరిధిలో 5 మంది సిబ్బందిని కేటాయించాం.. ఇన్ఫ్రార్డ్ కెమెరాలు సైతం ఏర్పాటు చేశాం.. వ్యర్థాలు అనేక ప్రాంతాల్లో డంప్ చేయడం వల్లే చిరుతలు వస్తున్నాయి.. డంప్లో ఆహారం కోసం కుక్కల, ఎలుకలు అధికంగా వస్తున్నాయి.. వాటిని ఆహారంగా చేసుకోడానికి చిరుతలు ఆ ప్రాంతాల్లో అధికంగా తిరుగుతున్నాయని ఫారెస్ట్ అధికారి వెల్లడించారు.
Read Also: Pakistan: ట్రంప్పై పాకిస్థాన్ ఆగ్రహం.. “అబద్ధాలకోరు” అని ముద్ర..
Also Read
- AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
- Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
ఇక, యూనివర్సిటీలో జన సంచారం సమయాన్ని మార్చాలి, చెత్తను డంపింగ్ యార్డులలో వేయాలని డీఎఫ్ఓ సాయిబాబా చెప్పారు. అనేక ప్రాంతాల్లో చెత్తను డంప్ చేయడం ద్వారా చిరుత సంచారాలు అధికం అవుతున్నాయి.. చిరుతను బంధించాల్సిన అవసరం లేదు.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐ కెమెరాలను రైల్వే ట్రాక్స్, హైవేలకు దగ్గర ఏర్పాటు చేస్తాం.. అవసరాన్ని బట్టి పంట పొలాల దగ్గర కూడా ఏర్పాటు చేసే యోచన చేస్తున్నామని పేర్కొన్నారు. కుంకి ఏనుగులతో చిత్తూరు జిల్లాలో ఎక్కువ అవసరం ఉంటుంది.. తిరుపతి జిల్లాలో కుంకీ ఏనుగులను వినియోగించే పరిస్థితి ఉండదని తెలియజేశారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!