కడప జిల్లా వార్తలు.. రౌండప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివేకానంద హత్య కేసు: మూడో రోజు సీబీఐ విచారణ
నేడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో మూడో రోజు సీబీఐ విచారణ జరుగనుంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహాంలో సీబీఐ అధికారుల బృందం విచారణ చేయనుంది. నిన్న వైఎస్ వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి, కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లాను ఏడు గంటల పాటు సీబీఐ అధికారులు ప్రశ్నించారు. నేడు మరికొంతమంది కీలక వ్యక్తులను విచారించే అవకాశం కనిపిస్తోంది.
Also Read
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
నేడు నగరంలో ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా
నేడు కడప జిల్లాలో ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా పర్యటించనున్నారు. నవరత్నాలు, పేదల ఇళ్ల నిర్మాణానికి భూమిపూజలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం అంజద్ బాషా పాల్గొననున్నారు.
నాలుగు ఇళ్లల్లో చోరీ
చాపాడు మండలం అల్లాడుపల్లి గ్రామంలో నాలుగు ఇళ్లల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. తలుపు పగలగొట్టి సుమారు 8 తులాల బంగారు, 2.50 లక్షలు దొంగతనం చేశారు. సంఘటన స్థలానికి చేరుకొన్న చాపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బైకు, టిప్పర్ ఢీ.. ఒకరు మృతి
నందలూరు మండలం మంటపంపల్లె మౌలా దర్గా సమీపంలో బైకు, టిప్పర్ ఢీకోన్నాయి. ఘటనలో ద్విచక్ర వాహనదారుడు గాలిశెట్టి యల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వేకోడూరు నుండి అట్లూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన నందలూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
-
RR vs LSG: ప్లేఆఫ్ స్థానం కోసం రాజస్థాన్.. పరువు కోసం లఖ్నవూ సూపర్ జెయింట్స్.. గెలిచేదెవరో.?
-
Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
-
Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
-
CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!