IAS officers: డీఓపీటీ ఆదేశాల మేరకు ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారులు రిపోర్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కు ఆమ్రపాలి, రొనాల్డ్ రోస్, వాకాటి కరుణ, వాణీప్రసాద్ రిపోర్టు చేసేశారు. కాగా, నిన్న (బుధవారం) సాయంత్రం తెలంగాణ నుంచి నలుగురు ఐఏఎస్ అధికారులు రిలీవ్ అయ్యారు. డీఓపీటీ ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించడంతో ఈ నలుగురు అధికారులు ఏపీకి వచ్చారు.
IAS officers: ఏపీలో రిపోర్టు చేసిన నలుగురు ఐఏఎస్ అధికారులు..
- ఏపీ సీఎస్కు రిపోర్ట్ చేసిన నలుగురు ఐఏఎస్లు..
- నిన్న తెలంగాణ నుంచి రిలీవ్ అయిన ఏపీ కేడర్ ఐఏఎస్లు..
- సీఎస్కు రిపోర్ట్ చేసిన ఆమ్రపాలి.. రొనాల్డ్ రోస్.. వాకాటి కరుణ.. వాణీప్రసాద్