అప్పుల మీద అప్పులతో జనంపై భారం… పురంధేశ్వరి ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్ర ప్రదేశ్ ఆందోళనకర పరిస్థితుల్లో ఉందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరాచార్యులు సమాధి పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి వెంకటగిరి పట్టణంలో పర్యటించి స్థానిక కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జగన్ పాలనపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చడంతో విధ్వంస పరిపాలనకి నాంది పలికారన్నారు. రాష్ట్రంలో గుళ్ళు గోపురాలు, మూల విరాట్టులను సైతం ధ్వంసం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తే వెంటనే ఎస్ సి, ఎస్ టి అట్రాసిటీ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేసి మోయలేని భారాన్ని ప్రజలపై వేస్తోందన్నారు పురంధేశ్వరి.
Also Read
- Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
- TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
- International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
జగన్ అధికారంలోకి వచ్చిన నాటికి 2లక్షల50 వేల కోట్లు అప్పు చేశారు. ఇప్పుడది 6లక్షల కోట్లు దాటిందంటే ఎంతటి ఆందోళనకర పరిస్థితుల్లో రాష్ట్రం ఉందో అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులతో కొత్తగా పరిశ్రమలు పెట్టే పరిస్థితులే లేవన్నారు. పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు. అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా విధ్వంసాలు, విద్వేషాలను రెచ్చగొట్టేలా వైసీపీ పాలన సాగుతోందన్నారు పురంధేశ్వరి.
తాజావార్తలు
-
Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
-
VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. ఛీప్ గెస్ట్లు వీరే!
-
IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
-
Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
-
West Bengal: టీఎంసీ ఆఫీస్లో వందలాది ఆధార్ కార్డులు.. బెంగాల్లో సంచలనం!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..