Fake Liquor Case: మొలకలచెరువు నకిలీ మద్యం కేసు.. ఏడుగురు నిందితులకు బెయిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Liquor Case: అన్నమయ్య జిల్లా మొలకలచెరువులో వెలుగుచూసిన నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటివరకు 33 మంది నిందితులు ఉన్నట్లు పోలీసులు నమోదు చేయగా, వారిలో ఏడుగురు నిందితులకు తంబళ్లపల్లి కోర్టు ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది.. అయితే, ఏడుగురు నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు..
కోర్టు బెయిల్ మంజూరు చేసిన నిందితులు..
A6 – మణి మారన్
A7 – ఆనందన్ శ్రీనివాసన్
A9 – వేంకటేశన్ సురేష్
A12 – కొడాలి శ్రీనివాస రావు
A14 – నాగరాజు
A20 – సుదర్శన్
A21 – అష్రఫ్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం..
Also Read
- Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సూసైడ్ చేసుకున్న నిందితుడు!
- Minor Girl Murder: నేడు సైకో చేతిలో హత్యకు గురైన చిన్నారికి అంత్యక్రియలు..
- Madanapalle Minor Girl Case: మదనపల్లె చిన్నారి పోస్టుమార్టంలో సంచలన విషయాలు..
- Software Engineers Death: పోటీపడి 19 బీర్లు తాగారు.. మద్యం ఎక్కువై ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి
అయితే, దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలి.. అవసరమైనప్పుడు విచారణకు హాజరుకావాలి.. ఎలాంటి సాక్ష్యాలను ప్రభావితం చేయరాదు.. కేసుకు సంబంధించిన కార్యకలాపాల్లో మళ్లీ పాల్గొనరాదు లాంటి పలు షరతులు విధించింది కోర్టు.. కాగా, మొలకలచెరువులో పెద్దఎత్తున నకిలీ మద్యం తయారీ, సరఫరా జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించగా, భారీగా మద్యం స్టాక్, తయారీ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో పలు రాష్ట్రాలు, ప్రాంతాలకు లింకులు ఉన్నాయన్న కోణంలో సిట్ తరహా లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. ఇక, బెయిల్ మంజూరు అయినప్పటికీ, దర్యాప్తు కొనసాగుతూనే ఉంటుందని, ఈ కేసులో ఇతర నిందితుల పాత్ర, సరఫరా నెట్వర్క్, ఆర్థిక లావాదేవీలపై మరింత లోతుగా విచారణ జరుగుతుందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Suvendu Adhikari PA: సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. కాల్చి చంపిన దుండగులు
-
SRH: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకులు.. టాప్ లోకి దూసుకెళ్లిన హైదరాబాద్.. పలు రికార్టులు బద్దలు..
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!