NTV Telugu Site icon

ఏపీ కేబినెట్‌.. కీల‌క నిర్ణ‌యాల‌కు ఆమోదం

సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ స‌మావేశం జ‌రిగింది.. దాదాపు 2 గంట‌ల‌కు పైగా జ‌రిగిన ఈ స‌మావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం ల‌భించింది.. రాష్ట్రంలో ప్ర‌స్తుతం కోవిడ్ ప‌రిస్థితితో పాటు.. ఉద్యోగుల పీఆర్సీ, హెచ్ఆర్ఏ స‌హా ప‌లు అంశాల‌పై చ‌ర్చ సాగ‌గా.. కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది కేబినెట్‌..