Ambati Rambabu: పవన్ బుద్ధి, జ్ఞానం లేని రాజకీయాలు చేస్తున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu Again Fires On Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి అంబటి రాంబాబు మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ బుద్ధి, జ్ఞానం లేని రాజకీయాలు చేస్తున్నాడని.. చంద్రబాబుకి ఊడిగం చేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి కాపులని మోసం చేస్తున్నారని ఆరోపించారు. పవన్కి బుద్ధి, జ్ఞానం లేదని.. అసలు అతనికి రాజకీయాలేంటో తెలుసా? అని ప్రశ్నించారు. తాను ఒక్క పైసా కూడా ఆశించనని, ఒక్క చోట కూడా గెలవని పవన్ తనపైనే ఆరోపణలు చేస్తాడా? అంటూ ఫైర్ అయ్యారు. వైసీపీకి అధికారం రానివ్వను, ఓట్లు చీలనివ్వనని చెప్తున్న పవన్ అంత పెద్ద మగాడా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా పవన్.. మా పవన్’ అంటూ కాపులంతా పవన్ని గోక్కుంటున్నారని.. ఆ కాపులంతా పవన్తో కలిసి చంద్రబాబుకి ఊడిగం చేయండంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను విమర్శినంత ఘాటుగా ఎవరూ విమర్శించరని, అందుకే పవన్ తనని టార్గెట్ చేశాడని అంబటి రాంబాబు వెల్లడించారు.
Bomb cyclone: గడ్డకట్టిన నయాగారా.. ఔరా అనిపిస్తున్న అద్భుత దృశ్యం
Also Read
- CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
కాగా.. తన కొడుకు చనిపోయాక ప్రభుత్వం తనకు రూ. 5 లక్షల సాయం చేసిందని, అయితే అందులో మంత్రి అంబటి రాంబాబు వాటా అడిగారని ఇటీవల ఓ మహిళ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే! అప్పుడు ఓ బహిరంగ సభలో భాగంగా అంబటిని ఉద్దేశించి పవన్ పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ సమయంలోనే అంబటి ఆ వ్యాఖ్యలపై స్పందించారు. ఆ మహిళ చేసిన వ్యాఖ్యల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత.. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 12 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తించి, వారి కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇచ్చామన్నారు. ప్యాకేజీ తీసుకునే సన్నాసి రాజకీయాలు తాను చేయనని, రూ. 2 లక్షల తీసుకునే దౌర్భగ్యం ఉంటే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కూడా చెప్పారు.
Vijayasai Reddy: జగన్, మోడీ భేటీపై.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Tags
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!