Site icon NTV Telugu

గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌ : మావోయిస్టుల వస్తువులు ఇవే…

గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు మరణించారు. వీరిలో ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు. అయితే ఘటన స్థలం నుంచి భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు మిళింద్‌ కూడా ఉండటం గమనార్హం.

మృతుడు మిళింద్‌పై రూ.50లక్షల రివార్డు ఉంది. ఎన్‌ కౌంటర్‌లో మరణించిన మావోయిస్టులకు సంబంధించిన ఆయుధాలను, వస్తువులను పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు ఎన్టీవీ ఎక్స్‌క్యూజివ్‌గా..

Exit mobile version