NTV Telugu Site icon

లైవ్ : తెలుగుతేజం సాయితేజ అంత్యక్రియలు

ఇటీవల జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో త్రివిధ దళాల అధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌తో పాటు లాన్స్‌ నాయక్‌గా విధులు నిర్వహిస్తున్న సాయితేజ కూడా మరణించిన విషయం తెలిసిందే. అయితే నిన్న బెంగళూరుకు చేరుకున్న సాయితేజ పార్థీవదేహం ఈ రోజు ఎగువరేగడుకు చేరుకోనుంది. ఈ నేపథ్యంలో ప్రముఖులు, ప్రజల సందర్శనార్థం సాయితేజ మృతదేహం ఉంచనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సాయంత్రం సాయితేజ అంత్యక్రియలు జరుగనున్నాయి. సాయితేజ అంత్యక్రియలు వీక్షించేందుకు ఈ క్రింద ఉన్న వీడియో చూడండి.