Mulugu: ఆ గ్రామానికి అరిష్టం పట్టింది.. జంగాలపల్లిలో వరుస మరణాల కలకలం..
- ములుగు జిల్లా జంగాలపల్లిలో వరుస మరణాలు కలకలం..
- రెండు నెలల్లోనే 30 మంది మృతి చెందడంతో గ్రామస్తులు భయాందోళన..
- జ్వరం వచ్చిన మూడు, నాలుగు రోజుల్లోనే మృత్యువాత..
- మృతులంతా 25 నుంచి 50 ఏళ్లు లోపు వారే కావడంతో పలు అనుమానం..
- జంగాలపల్లి గ్రామంలో మెడిక్ క్యాంపు ఏర్పాటు చేయాలని స్థానికుల డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mulugu: పచ్చని చెట్లు, పంట పొలాలతో కళకళలాడుతున్న ములుగు జిల్లా జంగాలపల్లిలో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. రెండు నెలల్లోనే 30 మంది మృతి చెందడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. జ్వరం వచ్చిన మూడు, నాలుగు రోజుల్లోనే కొందరు మృత్యువాత పడ్డటంతో గ్రామంలో కలకలం మొదలైంది. మృతులంతా 25 నుంచి 50 ఏళ్లు లోపు వారే కావడంతో గ్రామస్తులు పలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి అరిష్టం పట్టిందని కొందరి వాదనలు ఉండగా.. మరికొందరు బొడ్రాయి వార్షికోత్సవ వేడుకలు జరపకపోవడంతోనే అని అంటున్నారు. ఇంకొందరు అంతుచిక్కని మరణాలు సంభవిస్తున్నాయని వాదిస్తున్నారు. దయ్యాలు శక్తులే గ్రామస్తుల ప్రాణాలు తీస్తున్నాయని గ్రామస్తుల్లో భయం పట్టుకుంది.
జంగాలపల్లి గ్రామంలో మెడిక్ క్యాంపు ఏర్పాటు చేయాలని స్థానికుల డిమాండ్ చేస్తున్నారు. వెయ్యి గడపలున్న ఊర్లో మృత్యుఘోష జరగడం ఇదే మొదటి సారి అని ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 30 మంది మృతి చెందడంతో గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకుంది. గ్రామంలో దుష్టశక్తులు పట్టి పీడుస్తున్నాయనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఎవరికైనా జ్వరం వచ్చిందంటే చాలు ఇక వారు మృత్యువుకు దగ్గరయ్యానే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో చుట్టుపక్కల గ్రామస్తులు ఆ గ్రామానికి వెళ్లాలంటేనే భయంతో జంకుతున్నారు. అధికారులు స్పందించి జంగాలపల్లిలో మెడిక్ క్యాంపు ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
IT Rides: హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు.. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో తనిఖీలు
Also Read
- CM Revanth Reddy : ఆడబిడ్డలకు డిసెంబర్లో చిలకపచ్చ చీరలు ఇస్తాం
- Bogatha Waterfalls : ఉగ్రరూపం దాల్చిన 'తెలంగాణ నయాగరా'.. సందర్శన నిలిపివేత!
- Mulugu : ప్రాణాలతో చెలగాటం.. వర్షాకాలంలో వాగు దాటేందుకు ఆదివాసీల అవస్థలు.!
- Medaram Jathara: నేటితో ముగియనున్న మేడారం మహా జాతర.. వన ప్రవేశం చేయనున్న సమ్మక్క- సారలమ్మ
తాజావార్తలు
-
KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దుర్మార్గం..
-
Pakistan vs England Test: అరంగేట్రంలోనే పాక్ యువ క్రికెటర్ విధ్వంసం.. 18 ఏళ్ల రికార్డు..!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
-
Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!