Mulugu: ఆ గ్రామానికి అరిష్టం పట్టింది.. జంగాలపల్లిలో వరుస మరణాల కలకలం..
- ములుగు జిల్లా జంగాలపల్లిలో వరుస మరణాలు కలకలం..
- రెండు నెలల్లోనే 30 మంది మృతి చెందడంతో గ్రామస్తులు భయాందోళన..
- జ్వరం వచ్చిన మూడు, నాలుగు రోజుల్లోనే మృత్యువాత..
- మృతులంతా 25 నుంచి 50 ఏళ్లు లోపు వారే కావడంతో పలు అనుమానం..
- జంగాలపల్లి గ్రామంలో మెడిక్ క్యాంపు ఏర్పాటు చేయాలని స్థానికుల డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mulugu: పచ్చని చెట్లు, పంట పొలాలతో కళకళలాడుతున్న ములుగు జిల్లా జంగాలపల్లిలో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. రెండు నెలల్లోనే 30 మంది మృతి చెందడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. జ్వరం వచ్చిన మూడు, నాలుగు రోజుల్లోనే కొందరు మృత్యువాత పడ్డటంతో గ్రామంలో కలకలం మొదలైంది. మృతులంతా 25 నుంచి 50 ఏళ్లు లోపు వారే కావడంతో గ్రామస్తులు పలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి అరిష్టం పట్టిందని కొందరి వాదనలు ఉండగా.. మరికొందరు బొడ్రాయి వార్షికోత్సవ వేడుకలు జరపకపోవడంతోనే అని అంటున్నారు. ఇంకొందరు అంతుచిక్కని మరణాలు సంభవిస్తున్నాయని వాదిస్తున్నారు. దయ్యాలు శక్తులే గ్రామస్తుల ప్రాణాలు తీస్తున్నాయని గ్రామస్తుల్లో భయం పట్టుకుంది.
జంగాలపల్లి గ్రామంలో మెడిక్ క్యాంపు ఏర్పాటు చేయాలని స్థానికుల డిమాండ్ చేస్తున్నారు. వెయ్యి గడపలున్న ఊర్లో మృత్యుఘోష జరగడం ఇదే మొదటి సారి అని ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 30 మంది మృతి చెందడంతో గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకుంది. గ్రామంలో దుష్టశక్తులు పట్టి పీడుస్తున్నాయనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఎవరికైనా జ్వరం వచ్చిందంటే చాలు ఇక వారు మృత్యువుకు దగ్గరయ్యానే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో చుట్టుపక్కల గ్రామస్తులు ఆ గ్రామానికి వెళ్లాలంటేనే భయంతో జంకుతున్నారు. అధికారులు స్పందించి జంగాలపల్లిలో మెడిక్ క్యాంపు ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
IT Rides: హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు.. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో తనిఖీలు
Also Read
- Bogatha Waterfalls : ఉగ్రరూపం దాల్చిన 'తెలంగాణ నయాగరా'.. సందర్శన నిలిపివేత!
- Mulugu : ప్రాణాలతో చెలగాటం.. వర్షాకాలంలో వాగు దాటేందుకు ఆదివాసీల అవస్థలు.!
- Medaram Jathara: నేటితో ముగియనున్న మేడారం మహా జాతర.. వన ప్రవేశం చేయనున్న సమ్మక్క- సారలమ్మ
- Sammakka Sarakka Jatara: మేడారం మహాజాతరలో మహా అద్భుత దృశ్యం.. గద్దెపై సమ్మక్క కొలువు.!
తాజావార్తలు
-
Supreme Court: ‘గుడ్లకు భయమెందుకు?’.. మహువా మొయిత్రాకు సుప్రీంకోర్టు చురకలు
-
CM Vijay : విజయ్కు కోర్టులో బిగ్ రిలీఫ్.. సంగీత సంచలన నిర్ణయం, విడాకుల పిటిషన్ వెనక్కి.!
-
Minister Kishan Reddy: 5 కోట్ల మందికి పైగా ఉపాధి.. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న కానుక..
-
First Salary Investment Guide: మొదటి జీతమే భవిష్యత్తుకు పునాది.. SIP, FD, RD.. మీ లక్ష్యానికి ఏది సరిపోతుంది? పూర్తి గైడ్..
-
Mumbai: సునేత్ర పవార్తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. మహారాష్ట్రలో కొత్త ఊహాగానాలు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!