Manda Krishna Madiga: కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం..
Manda Krishna Madiga: కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత సాధనకై వికారాబాద్ జిల్లాలో చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి ని బలపరుస్తూ మందకృష్ణ మాదిగ బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ విషయంలో సానుకూలంగా స్పందించిన బీజేపీ పార్టీకి పూర్తి మద్దతునిస్తూ.. వికారాబాద్ చిగుళ్లపల్లి గ్రౌండ్స్ లో బహిరంగ సభ నిర్వహించామన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్రంలో గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు.
Read also: T20 World Cup 2024: కెప్టెన్గా రషీద్ ఖాన్.. నలుగురు బ్యాటర్లు మాత్రమే! అఫ్గానిస్థాన్ జట్టు ఇదే
Also Read
- GPO Promotions : గ్రామ పంచాయతీ అధికారుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
- Fuel Shortage Telangana : తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై సివిల్ సప్లై శాఖ కీలక ప్రకటన
- Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి 'భట్టి' భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
- MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
గత పదెల్లుగా అధికారం అనుభవించిన బిఆర్ఎస్ పార్టీలు మాదిగలకు అన్యాయం చేశాయన్నారు. ఎన్నో సందర్భాలలో మాదిగల హక్కుల కోసం, ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వ పెద్దలతో చర్చించిన ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. ప్రస్తుత బిజెపి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి మాదిగలకు జరుగుతున్న అన్యాయం పట్ల వివరించామన్నారు. అయితే అది విన్న మోడీ వెంటనే ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా స్పందించారని తెలిపారు. అంతేకాకుండా.. ద్వారా మాదిగల పూర్తి మద్దతు బీజేపీ పార్టీకి ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అత్యధిక స్థానాలు సాధించి, కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు.
Read also: Shalini : అజిత్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన షాలిని.. భర్తంటే ఎంత ప్రేమో ..
మరోవైపు మణికొండ గ్రేటెడ్ కమ్యూనిటీలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సతీమణి సంగీత రెడ్డి అన్నారు. రంగారెడ్డిలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. సంతీత రెడ్డి మాట్లాడుతూ.. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని జైన్ కార్టూన్లు క్రీక్ అపార్ట్మెంట్ వాసులతో సమావేశమయ్యారు.
Read also: BJP MP K. Laxman: రేవంత్ రెడ్డి రాజీపడ్డారు కాబట్టే.. కాళేశ్వరం ఫైల్ లను తొక్కి పెట్టారు..
గత పది సంవత్సరాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలు గర్వించే విధంగా భారతదేశం అభివృద్ధి చెందిందని అన్నారు. కేంద్రంలో ఈసారి 400 సీట్ల పైచిలుకతో బిజెపి అఖండ విజయం సాధిస్తుందని తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక సీట్లు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని సంగీతారెడ్డి గేటెడ్ కమ్యూనిటీ వాసులను కోరారు.
CM Revanth Reddy: తెలంగాణకు మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు.. రేవంత్ రెడ్డి ట్విట్ వైరల్
తాజావార్తలు
-
Egg Pickle Recipe : నాలుకపై నర్తించే రుచి.. ఇంట్లోనే కోడిగుడ్డు పచ్చడి.. తయారీ విధానం ఇలా..!
-
Toxic Effect: ‘మా ఇంటి బంగారం’ వాయిదా?
-
Ragi Sarva Pindi: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. తెలంగాణ స్పెషల్ ‘రాగి పిండి సర్వపిండి’.. ఇలా ట్రై చేయండి!
-
Bengal Elections: మళ్లీ 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. రికార్డ్ స్థాయిలో ఓటింగ్..
-
Riyan Parag: జైలు శిక్షా లేక జరిమానా.. RR కెప్టెన్పై బీసీసీఐ కఠిన చర్యలు.?
ట్రెండింగ్
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!