Operation Dhoolpet: ఆపరేషన్ దూల్పేట్.. గంజాయి నిర్మూలన లక్ష్యంగా దాడులు..
- ఆగస్టు 31 లోపు దూల్పేటలో గంజాయి అమ్మకాలు రవాణా..
- హైదరాబాద్ పోలీసులు ఆపరేషన్ దూల్పేట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Dhoolpet: ఆగస్టు 31 లోపు దూల్పేటలో గంజాయి అమ్మకాలు రవాణా వినియోగం లేకుండా చేయడమే లక్ష్యంగా హైదరాబాద్ పోలీసులు ఆపరేషన్ దూల్పేట్ నిర్వహించారు. ఇందులో భాగంగా గంజాయిని పూర్తిగా నిర్మూలించ నిర్మూలనకు ఎక్సైజ్ పోలీస్ టీములతోపాటు పోలీసులు కూడా కలిసి జాయింట్ గా తనిఖీలు నిర్వహించారు. ఎక్సైజ్ కమిషనర్ ఈ శ్రీధర్ , ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డి ఆదేశాల మేరకు దాడులు నిర్వహించారు. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి వరకు దూల్పేటలో అనుమానిత ప్రాంతాలపై తనిఖీలు నిర్వహించారు. గంజాయి అమ్మకాలు చేపట్టిన పాత నేరస్తులతోపాటు కొత్తగా గంజాయి అమ్మకాల్లో దిగిన వారి గృహాల్లో తనిఖీలు నిర్వహించారు.
Read also: BJP MLAs Slept Inside Assembly: రాత్రంతా అసెంబ్లీలోనే నిద్రపోయిన ఎమ్మెల్యేలు
Also Read
- Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- DGP CV Anand: "ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్".. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
దూల్ పేటలో ఎక్సైజ్ ఎస్టిఎఫ్ టీం జరిపిన దాడుల్లో 2.660 గంజాయిని పట్టుకున్నారు.. దూల్పేట్ లోని మల్చిపుర,లోయర్ దూల్పేట్ ప్రాంతాల్లో ఎక్సైజ్ సూపర్డెంట్ అంజిరెడ్డి దూల్పేట్ సీ ఐలతో కలిసి దాడులు నిర్వహించారు. దాడుల్లో నిందితుల వద్ద 2.660 గంజాయి తో పాటు ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి తో పాటు ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. మరో ఐదుగురిని అనుమానితులుగా చేర్చారు. గంజాయి అమ్ముతూ అరెస్ట్ అయిన వారిలో నీలేష్ సింగ్, గుండు సింగ్ నీతూ భాయ్ లు ఉన్నారు. .ఈ దాడిలో ఎక్సైజ్ సూపర్డెంట్, ఎస్ టి ఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి తో పాటు దూల్పేట్ సిఐలు మధుబాబు, గోపాల్ తో పాటు సిబ్బంది భాస్కర్ రెడ్డి,సైదులు ప్రకాష్ శ్రీధర్ రాకేష్ లు ఉన్నారు. గంజాయిని పట్టుకున్నటువంటి టీం ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమల్ హసన్ రెడ్డి అభినందించారు. మరోవైపు సికింద్రాబాద్ – బోయిన్ పల్లిలో గంజాయిని విక్రయిస్తున్న ఓ వ్యక్తి ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీతరామపురంలో నిందితుడి ఇంట్లో తనికీ చేసి 20 కేజీల గంజాయి స్వాథీనం చేసుకున్నారు. గంజాయి ఎక్కడ నుంచి తీసుకవచ్చరానే విషయలపై దర్యాప్తు జరుపుతున్నారు.
Hyderabad Crime: తల్లి బలవన్మరణం.. షాక్ గురైన కొడుకు కూడా..
తాజావార్తలు
-
AP Schools Reopen: నేటి నుంచే బడి గంట.. 2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. హాలిడేస్ లిస్ట్ ఇదే!
-
FIFA World Cup 2026: మెస్సీ vs రొనాల్డో పోరు.! అభిమానులు ఎదురుచూస్తున్న డ్రీమ్ మ్యాచ్ ఎప్పుడంటే.?
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
JR NTR : ఎన్టీఆర్ లైనప్లో ఊహించని ట్విస్ట్.. స్టార్ డైరెక్టర్తో సినిమా రెండేళ్లు పోస్ట్పోన్
-
Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
ట్రెండింగ్
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!