Operation Dhoolpet: ఆపరేషన్ దూల్పేట్.. గంజాయి నిర్మూలన లక్ష్యంగా దాడులు..
- ఆగస్టు 31 లోపు దూల్పేటలో గంజాయి అమ్మకాలు రవాణా..
- హైదరాబాద్ పోలీసులు ఆపరేషన్ దూల్పేట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Dhoolpet: ఆగస్టు 31 లోపు దూల్పేటలో గంజాయి అమ్మకాలు రవాణా వినియోగం లేకుండా చేయడమే లక్ష్యంగా హైదరాబాద్ పోలీసులు ఆపరేషన్ దూల్పేట్ నిర్వహించారు. ఇందులో భాగంగా గంజాయిని పూర్తిగా నిర్మూలించ నిర్మూలనకు ఎక్సైజ్ పోలీస్ టీములతోపాటు పోలీసులు కూడా కలిసి జాయింట్ గా తనిఖీలు నిర్వహించారు. ఎక్సైజ్ కమిషనర్ ఈ శ్రీధర్ , ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డి ఆదేశాల మేరకు దాడులు నిర్వహించారు. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి వరకు దూల్పేటలో అనుమానిత ప్రాంతాలపై తనిఖీలు నిర్వహించారు. గంజాయి అమ్మకాలు చేపట్టిన పాత నేరస్తులతోపాటు కొత్తగా గంజాయి అమ్మకాల్లో దిగిన వారి గృహాల్లో తనిఖీలు నిర్వహించారు.
Read also: BJP MLAs Slept Inside Assembly: రాత్రంతా అసెంబ్లీలోనే నిద్రపోయిన ఎమ్మెల్యేలు
Also Read
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
- HMDA Mokila Layout : మోకిలా లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన.. HMDAకు రూ. 231.65 కోట్ల ఆదాయం.!
దూల్ పేటలో ఎక్సైజ్ ఎస్టిఎఫ్ టీం జరిపిన దాడుల్లో 2.660 గంజాయిని పట్టుకున్నారు.. దూల్పేట్ లోని మల్చిపుర,లోయర్ దూల్పేట్ ప్రాంతాల్లో ఎక్సైజ్ సూపర్డెంట్ అంజిరెడ్డి దూల్పేట్ సీ ఐలతో కలిసి దాడులు నిర్వహించారు. దాడుల్లో నిందితుల వద్ద 2.660 గంజాయి తో పాటు ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి తో పాటు ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. మరో ఐదుగురిని అనుమానితులుగా చేర్చారు. గంజాయి అమ్ముతూ అరెస్ట్ అయిన వారిలో నీలేష్ సింగ్, గుండు సింగ్ నీతూ భాయ్ లు ఉన్నారు. .ఈ దాడిలో ఎక్సైజ్ సూపర్డెంట్, ఎస్ టి ఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి తో పాటు దూల్పేట్ సిఐలు మధుబాబు, గోపాల్ తో పాటు సిబ్బంది భాస్కర్ రెడ్డి,సైదులు ప్రకాష్ శ్రీధర్ రాకేష్ లు ఉన్నారు. గంజాయిని పట్టుకున్నటువంటి టీం ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమల్ హసన్ రెడ్డి అభినందించారు. మరోవైపు సికింద్రాబాద్ – బోయిన్ పల్లిలో గంజాయిని విక్రయిస్తున్న ఓ వ్యక్తి ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీతరామపురంలో నిందితుడి ఇంట్లో తనికీ చేసి 20 కేజీల గంజాయి స్వాథీనం చేసుకున్నారు. గంజాయి ఎక్కడ నుంచి తీసుకవచ్చరానే విషయలపై దర్యాప్తు జరుపుతున్నారు.
Hyderabad Crime: తల్లి బలవన్మరణం.. షాక్ గురైన కొడుకు కూడా..
తాజావార్తలు
-
Rahul Samit: రాహుల్ సమిత్ మెరుపులు.. ద్రవిడ్ శైలి.. 360 డిగ్రీ బ్యాటింగ్!
-
Murder Case: ‘నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు’.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
-
Chandrababu: ‘అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్’.. జగన్పై చంద్రబాబు సెటైర్లు
-
Dulquer Salmaan: ‘ఆపరేషన్ నుమ్ఖోర్’ ఉచ్చులో స్టార్ హీరో.. దుల్కర్ను 4 గంటల పాటు విచారించిన అధికారులు!
-
Vishwambhara : విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?