Site icon NTV Telugu

సీఎం కేసీఆర్‌కు వీహెచ్ లేఖ

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు లేఖ రాశారు. కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు రూ.రెండు లక్షల ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని కోరుతూ కేసీఆర్‌కు వి.హనుమంతరావు లేఖ రాశారు. ఎంత ఖర్చుకైనా ప్రభుత్వం వెనుకాడదని ఇంతకు ముందే ముఖ్యమంత్రి హోదాలో ప్రకటించారని వి.హనుమంతరావు గుర్తుచేశారు. కరోనా రోగులకు కిట్స్‌ పంపిణీ చేయాలని వీహెచ్ కోరారు.

Exit mobile version