Cognizant: ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న కాగ్నిజెంట్.!
- ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న కాగ్నిజెంట్..
- 4 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికే ఛాన్స్..
- ఏఐ ప్రభావమే కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cognizant: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉద్యోగాలకు ఎసరు పెడుతోది. పలు దిగ్గజ టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఉద్యోగులకు ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సుమారు 4000 మంది ఉద్యోగుల్ని తొలగించే అవకాశం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. అదే సమయంలో ఈ కంపెనీ 20 వేల మంది ప్రెషర్లను నిషమించుకునే ప్లాన్ చేస్తోంది.
Read Also: Mamata Banerjee: మమతా బెనర్జీ కళ్లలో భయం.. బెంగాల్ చేజారినట్లేనా.?
Also Read
- RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
- Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
- 10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
- 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
ఈ తొలగింపులు వెనక ఏఐ కారణమని తెలుస్తోంది. ఖర్చుల్ని తగ్గించుకునే ప్లాన్ చేస్తోంది. కంపెనీ ‘‘ప్రాజెక్ట్ లీప్’’ ద్వారా ఏఐ, డిజిటల్ సేవల్ని బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 230-320 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టనుంది. ఈ నేపథ్యంలోనే ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగ్నిజెంట్లో ప్రస్తుతం 3.57 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.
ఐటీ నిపుణులు చెప్పేదాని ప్రకారం.. ఐటీ రంగంలో ఇప్పుడు ఏఐ భారీ మార్పులు తీసుకువస్తోంది. మానవ వనరులపై ఆధారపడటం తగ్గి ఏఐ ఆధారిత సేవలపై దృష్టి పెరుగుతోంది. దీంతో ఉద్యోగుల అవసరం తగ్గుతోంది. గతంలో కూడా కాగ్నిజెంట్ 3000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. ఇప్పుడు మరికొందరిని తొలగించే ప్లాన్ చేస్తోంది.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!