* తిరుమల: శ్రీవారి ఆలయంలో రథస్తమి వేడుకలు.. సప్తవాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్న మలయప్పస్వామి.. సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో మలయప్పస్వామి దర్శనం * ఆదిలాబాద్: నేటితో ముగియనున్న నాగోబా జాతర.. ఐదు రోజుల పాటు ఘనంగా సాగిన నాగోబా ప్రత్యేక పూజలు.. మహారాష్ట్ర, చత్తీస్గఢ్, తెలంగాణ నుంచి హాజరైన భక్తులు.. చివరిరోజు దర్శనానికి క్యూ కట్టిన గిరిజనేతరులు * నేటి నుంచి తెలంగాణలో ఉపాధ్యాయ బదిలీలు.. పదోన్నతులకు సంబంధించిన దరఖాస్తులు 30వ తేదీ వరకు స్వీకరణ *…