మనిషి జీవితంలో అజ్ఞానమనే చీకటిని తొలగించి.. చైతన్యవంతమైన రేపటిని అందించేది కేవలం విద్య మాత్రమే. విద్యార్థి దశలో మనం నేర్చుకునే పాఠాలు, రాసే పరీక్షలు కేవలం మార్కుల కోసం మాత్రమే కాదు.. అవి మన క్రమశిక్షణకు, పట్టుదలకు, మేధోశక్తికి నిదర్శనాలు కూడా. ముఖ్యంగా పదవ తరగతి అనేది ఒక విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన మలుపు. ఈ సమయంలో విద్యార్థులు ఒత్తిడికి లోనవ్వడం సహజం.. కానీ ఆ ఒత్తిడిని అధిగమించి పరీక్షలను ఎదుర్కొన్నప్పుడే వారు సమాజంలో స్థిరపడగలరు.…