2028లో జరగనున్న ఐక్యరాజ్యసమితి వార్షిక వాతావరణ మార్పుల సదస్సు, COP33కు ఆతిథ్యం ఇచ్చేందుకు దాఖలు చేసిన బిడ్ను భారత్ ఉపసంహరించుకుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సదస్సు కోసం భారత్ బిడ్ దాఖలు చేసినందున, ప్రపంచ వాతావరణ దౌత్యం పరంగా ఈ నిర్ణయం చాలా కీలకంగా మారింది. 2023లో దుబాయ్లో జరిగిన COP28 సందర్భంగా, 2028లో COP33కి భారతదేశం ఆతిథ్యం ఇవ్వాలనుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఆ అంతర్జాతీయ వేదిక నుండి ప్రతిపాదించారు. వాతావరణ మార్పులకు…