ఖమ్మం బ్రాహ్మణ బజార్లో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం ఓ ఖాళీ స్థలంలో ఆరుగురు చిన్నారులు క్రికెట్ ఆడుకుంటున్న సమయంలో భారీ చెట్టు కూలి పక్కనే ఉన్న గోడ మీద పడింది. దీంతో గోడ కూడా కూలింది. దీంతో గోడ పక్కనే ఆడుకుంటున్న చిన్నారుల్లో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు చిన్నారులు గాయపడగా స్థానికులు వెంటనే వారిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. Read Also: మీకు కరోనా సోకిందా.. అయితే ఈ మందులు…
తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ కార్యాలయం సమీపంలో ప్రమాదం జరిగింది. ఉదయం తొమ్మిదిగంటల సమయంలో ప్రధాన సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయం సమీపంలో పెద్ద చెట్టు కూలింది. ఈప్రమాదంలో మహిళా హెడ్ కానిస్టేబుల్ కవిత నుజ్జునుజ్జు అయింది. కొన్ని వాహనాలకు నష్టం వాటిల్లింది. గాయపడిన వారిలో ఒకరిని చికిత్స నిమిత్తం చేర్చారు. ఫోర్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్యమంత్రి యూనిట్ సమీపంలోని చెట్టుకింద ఓ పెద్ద చెట్టు వాలిన విషయం తెలిసిందే. ముత్యాల్పేట మహిళా గార్డు కవిత…