బీహార్లోని సమస్తిపూర్ రైల్వే డివిజన్ గుండా వెళుతున్న పోర్బందర్-ముజఫర్పూర్ ఎక్స్ప్రెస్ బోగీలో ఓ మహిళ పురిటి నొప్పులతో బాధపడుతోంది. రైలులో ప్రయాణిస్తున్న ANM సహాయంతో..ఆ మహిళ పండండి శిశువుకు జన్మనిచ్చింది. దీంతో బోగీలో ఉన్న వారంతా.. హర్షధ్వానాలు చేశారు. Read Also:Cough Sirup: కాఫ్ సిరప్ పై కీలక సమాచారం అందించిన నాగ్ పూర్ డాక్టర్ పూర్త వివరాల్లోకి వెళితే… వసీం అనే ప్రయాణికుడు గుజరాత్లోని జామ్నగర్ నుండి ముజఫర్పూర్కు గర్భవతి అయిన తన భార్యతో ప్రయాణిస్తున్నాడు.…