నేడు సూర్యాపేట జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన. పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న భట్టి, పొన్నం. నేడు ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో షైనింగ్ స్టార్స్ అవార్డులు. టెన్త్, ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన వారికి షైనింగ్ స్టార్స్ అవార్డులు. నేడు పార్వతీపురం మన్యం జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన. మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు సత్కారం. నేడు ఖమ్మం జిల్లాలో నలుగురు మంత్రుల పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న తుమ్మల,…
తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో కరీరిస్తి-వరుణజప-పర్జన్య శాంతి యాగం బుధవారం అధికారికంగా ప్రారంభమైంది. ఈ యాగంలో 32 మంది ఋత్విక్కులు ఉదయం, మధ్యాహ్న, సాయంత్రం సమయాల్లో వివిధ మంత్రాలలో నిర్వహిస్తారని ప్రిన్సిపాల్ కెఎస్ఎస్ అవధాని తెలిపారు. , breaking news, latest news, telugu news, big news, no rush, tiruapti, ttd,