Sharwa 37 :టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ “మనమే”..ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య గ్రాండ్ గా తెరకెక్కించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజి విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాలో శర్వానంద్ సరసన క్యూట్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా శర్వానంద్ కెరీర్ లో 35 వ సినిమాగా తెరకెక్కుతుంది.ఈ సినిమా జూన్ 7 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.ఇదిలా ఉంటే…