ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మరోసారి షాక్ ఇచ్చింది.. కీలక వడ్డీ రేట్లను మళ్లీ పెంచింది.. వడ్డీ రేట్లను పెంచడం మూడు నెలల్లో ఇది మూడోసారి.. ఎస్బీఐ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్)ని ఈ రోజు 20 బేసిస్ పాయింట్లు పెంచింది, ద్రవ్య విధాన కమిటీ బెంచ్ మార్క్ పాలసీ రేట్లను పెంచిన తర్వాత ఈ నిర్ణయం ప్రకటించింది. ఎస్బీఐ ఓవర్నైట్, నెల, మూడు నెలల…