రైల్వేలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇటీవలె 22 వేల గ్రూప్ డీ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. తాజాగా భారతీయ రైల్వే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి షాట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్మెంట్ కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ వచ్చే నెల మే 15న ప్రారంభమై, జూన్ 14, 2026 వరకు కొనసాగుతుంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్, rrbapply.gov.in లో…
రైల్వేలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇటీవలే ఆఆర్బీ గ్రూప్ డీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ రిక్రూట్ మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పుడు మరో నోటిఫికేషన్ కు రెడీ అవుతోంది. అసిస్టెంట్ లోకో పైలట్స్ (ALPs) కోసం కొత్త నియామకాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదించింది. మొత్తం 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ ఖాళీలను భర్తీ చేస్తారు. దక్షిణ మధ్య రైల్వేలో 674 పోస్టులు ఉన్నాయి. ఈ రిక్రూట్…