Robbery In Gold Shop: హర్యానాలోని యమునానగర్లోని ఓ నగల దుకాణంలో చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం సాయంత్రం జగాద్రి రోడ్డులో ఉన్న రోషన్లాల్ అండ్ సన్స్ జ్యువెలరీ షోరూంలోకి నలుగురు సాయుధ నేరస్థులు ప్రవేశించి బహిరంగంగా దోచుకున్నారు. ఈ సందర్భంగా దుండగులు షాపు యజమాని చేతన్, అతని సోదరుడిని తుపాకీతో బెదిరించి లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. దుండగులు బైక్పై వచ్చినట్లు షాపు యజమాని చేతన్ తెలిపారు. Also Read: Rishab Shetty:…