Home
Political Violence West Bengal
Political Violence West Bengal News
-
Suvendu Adhikari PA: సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. కాల్చి చంపిన దుండగులు
బెంగాల్లో రాజకీయ హింస మరోసారి పతాక స్థాయికి చేరింది. బుధవారం రాత్రి, నార్త్ 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్గ్రామ్లో, సీనియర్ బీజేపీ నాయకుడు సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) అయిన చంద్రనాథ్ రథ్ను దుండగులు దారుణంగా కాల్చి చంపారు. రథ్ తన కారులో ప్రయాణిస్తున్న సమయంలో దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. స్థానికులు పోలీసుల కథనం ప్రకారం, దోహరియా ప్రాంతంలో లైసెన్స్ ప్లేట్ లేని బైక్పై వచ్చిన ముగ్గురు దుండగులు చంద్రనాథ్ కారును వెంబడించారు. దుండగులు,…
తాజావార్తలు
-
OTT Releases This Week: ఈ వారం సౌత్ ఓటీటీ మూవీస్ అన్నీ భలే ఉన్నాయే!
-
Trisha – Vijay : త్రిష వల్లే విజయ్’కు ఇన్ని ఇబ్బందులా?
-
Vladimir Putin: పుతిన్కు ప్రాణగండం? రష్యాలో సైనిక తిరుగుబాటుకు స్కెచ్!
-
Kakarla Krishna : టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సీనియర్ నిర్మాత కన్నుమూత!
-
RK Roja: అసెంబ్లీలోనే బలనిరూపణ జరగాలి.. గవర్నర్ ముందే ఎందుకు? రోజా ఫైర్