తొలిసారి లోక్సభలో స్పీకర్పై పోటీ నెలకొంది. ఎన్డీఏ కూటమిపై ఇండియా కూటమి పోటీ చేసింది. చివరికి ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఓం బిర్లా స్పీకర్గా ఎన్నికయ్యారు. మోడీ ప్రభుత్వంలో రెండోసారి ఓం బిర్లా స్పీకర్ స్థానంలో కూర్చున్నారు.
Om Birla: లోక్సభ స్పీకర్గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. 50 ఏళ్ల తరువాత తొలిసారిగా లోక్సభ స్పీకర్ పోస్టు కోసం అధికార, ప్రతిపక్షాలు పోటీ పడ్డాయి. ఎన్డీయే తన అభ్యర్థిగా ఓం బిర్లాను ప్రతిపాదించగా,