అమ్మమ్మల కాలంలో ఎక్కువగా కట్టెల పొయ్యి మీద వాడేవారు.. అలా వండినవి ఎంతో రుచిగా ఉండటం మాత్రమే కాదు.. ఆరోగ్యానికి చాలా మంచిది.. కానీ ఇప్పుడు టెక్నాలజీని జనాలు బాగా ఉపయోగించుకుంటున్నారు.. ట్రెండ్ కు తగ్గట్లే వంటకు నాన్ స్టిక్ పాన్స్ లల్లో వండుతున్నారు.. ఇలా వండటం వల్ల వంట త్వరగా అవుతుందేమో కానీ ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.. అంతేకాదు ఆ పాన్స్ లో కొన్ని రకాల వంటలను వండకూడదని చెబుతున్నారు. అవేంటో…