బాలీవుడ్లో ఇటీవల వచ్చిన ‘ధురంధర్’ సినిమాతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసాడు ప్రముఖ సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్దేవ్. సరికొత్త సౌండింగ్ తో బీజీఎమ్ అదరగొట్టాడు సచ్దేవ్. ఈ సంగీత దర్శకుడు ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. నిఖిల్ సిద్ధార్థ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ఇండియా హౌస్ కు సంగీతం అందిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, శాశ్వత్ సచ్దేవ్ రాకతో మ్యూజికల్ గా కూడా ఈ సినిమా నెక్స్ట్…