దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరసం లేదు. టాలీవుడ్ లో టాప్ దర్శకుడిగా వున్న రాజమౌళి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా మారాడు. తెలుగు ఇండస్ట్రీ నీ పాన్ ఇండియా స్థాయికి తీసుకువెళ్ళాడు.ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ తో ఏకంగాతెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేసాడు.. ఆర్ఆర్ఆర్ సినిమా తో ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి పేరు మారుమ్రోగి పోయింది.. ఇక రాజమౌళి మొదటి సారి ఒక యాడ్ లో…
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతున్నది. అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి. టూవీలర్స్తో పాటుగా, కార్ల తయారీ వినియోగం, ఉత్పత్తి పెరుగుతున్నది. ఈ రంగంలోకి వాహనాల తయారీ సంస్థలతో పాటుగా ప్రముఖ మొబైల్ కంపెనీలు కూడా ప్రవేశిస్తున్నాయి. యాపిల్, గూగుల్, హువావే, షావోమీ మొబైల్ సంస్థలు ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నాయి. Read: ఐపీఓకి మరో కంపెనీ ధరఖాస్తు… రూ.900 కోట్లు సమీకరణే లక్ష్యం… కాగా, ఇప్పుడు ఒప్పో మొబైల్ కంపెనీకూడా…