బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కేరళ సీఎం పినరయి విజయన్ కలిశారు. తిరురంగాండి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బోటు ప్రమాద బాధితులను సీఎం విజయన్ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ. 10లక్షల ఎక్స్ గ్రేషియా అందజేస్తామని వెల్లడించారు.
Police Fine Electric Scooter Over Pollution Certificate: పొల్యూషన్ తగ్గాలని, డిజిల్, పెట్రోల్ వంటి శిలాజ ఇంధనాల వినియోగం తగ్గాలని ప్రభుత్వ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో కర్బన్ ఉద్గారాలు జీరో కాబట్టి పర్యారణానికి హితంగా ఉంటాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటి వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు కొన్ని రాయితీలను కూడా కల్పిస్తున్నాయి. అయితే ఇలాంటి వాహనాల ద్వారా పొల్యూషన్ అనేది ఉండదు. కానీ కేరళ పోలీసులు మాత్రం ఎలక్ట్రిక్ వాహనానికి పొల్యూషన్…