కాంగ్రెస్ మాజీ ఎంపీ, కన్నడ నటి రమ్యకు అశ్లీల సందేశాలు పంపిన కేసులో కర్ణాటక పోలీసులు ఈరోజు 12 మందిపై చార్జిషీట్ దాఖలు చేశారు. 380 పేజీల చార్జిషీట్ను కోర్టులో దాఖలు చేసి.. 12 మందిని నిందితులుగా చేర్చారు. బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) అధికారులు 45వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టుకు 380 పేజీల నివేదికను సమర్పించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా కన్నడ సూపర్స్టార్ దర్శన్, అతని స్నేహితురాలు పవిత్ర గౌడ…
కన్నడ నటీనటుల వ్యవహారం ఇటీవల తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. రకరకాల గొడవలతో కోర్టు మెట్లు ఎక్కడం టాక్ ఆఫ్ ది సౌత్ సినిమాగా మారింది. తాజాగా సీనియర్ నటి కమ్ పొలిటీషియన్ రమ్య వార్తల్లో కెక్కింది. కన్నడి మాజీ హీరోయిన్ కమ్ పొలిటీషియన్ రమ్య కర్ణాటలోని కమర్శియల్ కోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా ట్రైలర్, సినిమాలో వినియోగించిన తన సన్నివేశాలను తొలగించాలంటూ కన్నడ నటి, మైసూరు మాజీ ఎంపీ రమ్య న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ‘హాస్టల్ హుడుగరు…