West Indies recall Rahkeem Cornwall for First Test vs India: జూలై 12 నుంచి వెస్టిండీస్, భారత్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ మొదలవనుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ ఇదివరకే భారత జట్టుని ప్రకటించగా.. తాజాగా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కూడా టీమ్ను ప్రకటించింది. అయితే కేవలం తొలి టెస్టు కోసమే 13 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. క్రెగ్ బ్రాత్వైట్ కెప్టెన్గా కొనసాగనుండగా.. విండీస్ బాహుబలి రకీం కార్న్వాల్…