ఢిల్లీ-ఎన్సిఆర్తో సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వాతావరణం మారనుంది. ఫిబ్రవరి 17, 18 తేదీలలో పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లకు భారత వాతావరణ శాఖ (IMD) వర్ష హెచ్చరిక జారీ చేసింది. ఫిబ్రవరి 18, 19 తేదీలలో మధ్యప్రదేశ్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లలో ఫిబ్రవరి 17, 19 మధ్య వర్షాలు కురువనున్నట్లు ఐఎండీ తెలిపింది. Also Read:Honor Pad…